సీఎం ఆదేశాలు గాలికి వదిలేస్తున్న బ్యూరోక్రసీ? ఫీల్డ్ విజిట్లకు దూరంగా ఉన్న సెక్రటరీలు

హైదరాబాద్‌ను దాటి ఫీల్డ్ విజిట్‌కు వెళ్లాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను రాష్ట్ర బ్యూరోక్రసీ పెద్దగా పట్టించుకోవడం లేదన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైల్ క్లియరెన్స్‌లో నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి పర్యటనల లేమి, ప్రభుత్వ ప్రాధాన్యతలపై అవగాహన లేకపోవడం వంటి అంశాలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు అన్ని శాఖల సెక్రటరీలు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్‌కు వెళ్లాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు….

Read More

12 ఏళ్లు ఒకే కుర్చీలో: దివ్యాంగుల సంక్షేమ శాఖలో అవినీతి ఆరోపణలు, శైలజ పాత్రపై సందేహాలు

దివ్యాంగుల సంక్షేమ శాఖలో నడుస్తున్న వ్యవస్థపై తీవ్ర అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. శాఖ డైరెక్టర్ శైలజ 12 సంవత్సరాలుగా అదే పదవిలో కొనసాగుతున్నారన్న విషయం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ వ్యవస్థలో అధికారులు రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి బదిలీ చేయడం సహజం. కానీ శైలజ మాత్రం ఒకే పదవిలో దాదాపు దశాబ్దానికి పైగా కొనసాగడం అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. 🔹 BRS కాలంలో మొదలైన అధికార పెత్తనం కొనసాగుతోందా? BRS కాలంలో…

Read More

సచివాలయంలో భారీ మార్పులు – ఒకేసారి 134 ఏఎస్ఓల బదిలీ, మంత్రులు–సెక్రటరీల మధ్య విభేదాలు తీవ్రం

తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వం మరోసారి భారీ పరిపాలనా మార్పులు చేసింది. ఒకేసారి 134 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల (ఏఎస్ఓ) బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది ఉన్నతాధికారుల బదిలీల తర్వాత, కింది స్థాయిలో ఇదే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకే శాఖలో ఏళ్ల తరబడి పని చేస్తున్న అధికారులపై ఈసారి ప్రభుత్వం దృష్టి సారించింది. కొంతమంది ఏఎస్ఓలు 12…

Read More