హైదరాబాదు–బెంగళూరు బస్ ప్రమాదం: ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా & డ్రైవర్ భద్రతపై ప్రశ్నలు

తాజాగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో జరిగిన ఘోర ప్రమాదం, గత 12 సంవత్సరాల క్రితం జరగిన సాదృశ్య ఘటనలను గుర్తుచేస్తోంది. ఆ సంఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తుంది, తాజాగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సరిగ్గా అదే విధమైన ప్రమాదం ప్రైవేట్ ట్రావెల్స్ లో నడుస్తున్న “మాఫియా బస్సులు” కారణమని అనేక వర్గాలు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజ్, స్టేజ్ క్యారేజ్ పేర్ల కింద అనుమతులు లేకుండా…

Read More