హైదరాబాద్‌లో ఆర్టీసీ రిటైర్‌మెంట్ ఎంప్లాయీస్ శాంతియుత నిరసన: 2017 నుంచి పెండింగ్ ఉన్న బెనిఫిట్స్ కోసం రోడ్లపై ధర్నా

హైదరాబాద్‌లో బస్ భవన్ ముందు దాదాపు 10,000 మంది ఆర్టీసీ రిటైర్‌మెంట్ ఎంప్లాయీస్ శాంతియుత నిరసన నిర్వహించారు. ఈ ఉద్యోగులు రిటైర్‌మెంట్ తరువాత రావాల్సిన బెనిఫిట్స్ కోసం ప్రస్తుత ప్రభుత్వం, ఆర్టీసి మేనేజ్‌మెంట్ నుండి స్పష్టమైన సమాధానం అందకపోవడం కారణంగా రోడ్లపైకి వచ్చారు. వీరి ప్రధాన డిమాండ్స్‌లో పే స్కేల్, పిఆర్సి (PRC Arrears), గ్రాడ్యుయిటీ, లీవ్ ఎన్కాష్మెంట్, పెన్షన్ ఉన్నాయి. 2017 నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల కోసం బెనిఫిట్స్ ఇప్పటి వరకు విడుదల చేయబడలేదు….

Read More