గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ–ఎస్సీ–ఎస్టీ ఐక్యతే లక్ష్యం : బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ బై శేఖర్

గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చైతన్యంతో తమ ఓటును తమ వారికే వేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ బై శేఖర్ పిలుపునిచ్చారు. బాల్గొని బాలరాజ్ గౌడ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8168 గ్రామాల్లో ఎన్నికలు జరగగా, అందులో 811 గ్రామాల్లో ఏకగ్రీవ ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఈ ఏకగ్రీవ స్థానాలను ఆధిపత్య వర్గాలు వేలంపాటలుగా మార్చి, లక్షల నుంచి కోట్ల రూపాయల…

Read More