బీసీ 42% రిజర్వేషన్ తీర్పు – ముదిరాజుల ఆవేదన, నాయకులపై తీవ్ర విమర్శలు
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై హైకోర్టు తీర్పు కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ముదిరాజు సంఘ నాయకులు తమ వర్గానికి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ప్రస్తావించారు. ముదిరాజుల తరపున సురేష్ గారు మాట్లాడుతూ, ముదిరాజు సమాజం రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నప్పటికీ, రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో కనీస స్థానం కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఇంద్రసాని తీర్పు ప్రకారం 50% రిజర్వేషన్ పరిమితిని…

