ఇంటర్ విద్యార్థి మృతి కేసులో కాలేజీ నిర్లక్ష్యం?“మాతో మాట్లాడనీయలేదు… ఫీజులే గుర్తొచ్చాయి” – తల్లిదండ్రుల ఆవేదన

ఇంటర్ విద్యార్థి మృతి కేసులో కాలేజీ నిర్లక్ష్యం? “మా బాబుతో మాట్లాడనీయలేదు… ఫీజుల కోసం తప్ప ఇంకేమీ పట్టించుకోలేదు” – తల్లిదండ్రుల ఆవేదన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సంబంధిత కాలేజీ యాజమాన్యం, హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందనే ఆరోపణలు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు లేవనెత్తుతున్నాయి. బాధిత విద్యార్థి తల్లి మాట్లాడుతూ, “కాలేజీలో జాయిన్ చేసే సమయంలో 120 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారని,…

Read More

కాకినాడలో అద్భుతం! లారీ కింద పడ్డ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు — సీసీటీవీ వీడియో వైరల్

సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవుతున్న ఓ వీడియో అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి కాంక్రీట్ మిక్సర్ లారీ కింద పడ్డా ప్రాణాలతో బయటపడ్డ ఘటన నిజంగా అద్భుతం అనిపిస్తోంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్రాంతంలో చోటుచేసుకుంది. సీసీటీవీ దృశ్యాల ప్రకారం, నరేందర్ అనే వ్యక్తి తన స్కూటీపై ప్రయాణిస్తుండగా, ఓ టర్నింగ్ వద్ద కాంక్రీట్ మిక్సర్ లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే లారీ స్కూటీని స్వల్పంగా ఢీ కొట్టడంతో,…

Read More