పీఓబీ నిషేధిత భూముల జాబితా ఎవరి బాధ్యత? తహసీల్దార్లు–సబ్ రిజిస్ట్రార్ల లేఖల వ్యవహారంపై పెరుగుతున్న అనుమానాలు
తెలంగాణలో పీఓబీ (నిషేధిత) భూముల జాబితా వ్యవహారం రోజు రోజుకీ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అసలు భూములను గుర్తించి పీఓబీ నిషేధిత జాబితా రూపొందించాల్సిన బాధ్యత ఎవరిది? రెవెన్యూ అధికారులదా? లేక సబ్ రిజిస్ట్రార్లదా? అన్న స్పష్టత లేకపోవడం వల్ల పట్టాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 🏡 పీఓబీ జాబితా తయారీపై గందరగోళం భూములను గుర్తించి జాబితా తయారు చేయాల్సిన తహసీల్దారులే సబ్ రిజిస్ట్రార్లకు లేఖలు రాయడం విస్మయానికి గురి చేస్తోంది. వివరాలు ఇవ్వాల్సిన అధికారులు, తిరిగి…

