ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు.. అయితే ఓట్లు ఎందుకు వేయాలి?: జమ్మికుంటలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి ఘాటు ప్రసంగం

జమ్మికుంట పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో బీఆర్‌ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇప్పటివరకు అమలుకాలేదని, అలాంటప్పుడు ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. “మీరే చెప్తున్నారు—500 రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రాలేదు, మహిళలకు 2500 రూపాయలు రాలేదు, రైతు భరోసా రాలేదు. మరి చెప్పండి… ఓట్లు ఎందుకు వేయాలి?” అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న…

Read More

నందీనగర్ విచారణ, బీఆర్ఎస్ ఆందోళనలు: కాంగ్రెస్ వైఫల్యాలపై మళ్లీ మంట పెట్టిన కేసీఆర్ అంశం

ఫోన్ టాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఫార్మ్ హౌస్ నుంచి నందీనగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసనలు చేపట్టింది. అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి కేసీఆర్‌కు సంఘీభావం ప్రకటించాయి. నందీనగర్‌లో కొన్ని గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారని సమాచారం. తెలంగాణ ఉద్యమానికి రూపకల్పన చేసిన ఇదే ఇంట్లో, ఇదే గదిలో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని…

Read More

కొండా సురేఖ ఎందుకు ఒంటరిగా మిగిలారు? కాంగ్రెస్ లోపలి రాజకీయాల అసలు కథ

కొండా సురేఖ ఎందుకు ఒంటరిగా మిగిలారు? కాంగ్రెస్ లోపలి రాజకీయాల అసలు కథ కొండా సురేఖ…తెలంగాణ రాజకీయాల్లో ఒక బలమైన పేరు.దశాబ్దాలుగా రాజకీయాల్లో నిలబడ్డ మహిళ.కాంగ్రెస్ హయాంలో కీలక మంత్రి,తర్వాత కేసీఆర్ పాలనలోనూ తనదైన ముద్ర. అలాంటి కొండా సురేఖ గురించిఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్న మాటలుచిన్నవి కావు.సాధారణ విమర్శలు కావు. మంత్రి పదవికి సీఎం అవసరం లేదు” అన్న ధైర్యం కొండా సురేఖ గారి మాటల్లో ఒక ధైర్యం కనిపిస్తుంది. “మాకు ముఖ్యమంత్రి అవసరం లేదు,వరంగల్ ప్రజలు…

Read More

ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు ఆపండి, పాలనపై దృష్టి పెట్టండి: కేటీఆర్–హరీష్ రావులకు మద్దతుగా బిఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రజలంతా గమనిస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, విలువైన కాలాన్ని విచారణలు, నోటీసులు, రాజకీయ డ్రామాలతో ప్రభుత్వం వృథా చేస్తోందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్‌లకు నోటీసులు ఇచ్చిన తరువాత, తదుపరి కేసీఆర్‌కు కూడా నోటీసులు ఇస్తారన్న ప్రచారం సాగుతోందని, ఇది పూర్తిగా భయభ్రాంతులు సృష్టించడానికి చేసిన ప్రయత్నమేనని బిఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పేరిట…

Read More

చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్

చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ చాలా నెలల విరామం తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. నిన్న బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి శాసనసభాపక్ష సమావేశం (ఎల్పీ మీటింగ్)లో పాల్గొన్న ఆయన, పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా తెలంగాణ జలాల అంశం, బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీళ్ల…

Read More