కొత్త మంత్రి అజారుద్దీన్: తాత్కాలిక పదవా? తిరుగుబాటు స్వరాలా? కాంగ్రెస్ లో అంతర్గత కల్లోలం

తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో, పార్టీ లోపల నుండి కొత్త చర్చలు వెలువడుతున్నాయి. ఈ పదవి తాత్కాలిక బహుమతిలా ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది విశ్లేషకులు, కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యల ప్రకారం — అజారుద్దీన్ మంత్రిత్వం ఎన్నికల వ్యూహం మాత్రమే, మైనారిటీ వర్గాలను ఆకర్షించడమే లక్ష్యం అని అంటున్నారు. ప్రచారంలో ఇంతవరకు కనిపించకపోయినా, హఠాత్తుగా మంత్రిగా తీసుకోవడం పార్టీ…

Read More

కవిత ‘జనం బాట’తో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఊపు: ప్రజల పక్షాన తెలంగాణ జాగృతి ధ్వనీ

తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘జనం బాట’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకుని, సమాజంలోని వివిధ వర్గాలు — యువత, మహిళలు, కూలీలు, రైతులు — ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ యాత్ర లక్ష్యమని జాగృతి ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. కవిత చేపట్టిన ఈ పథకం ప్రజానికం నుంచే రూపొందిందని, ఇది ఎన్నికల రాజకీయాల కోసం కాదని ఆయన స్పష్టం…

Read More

జూబ్లీహిల్స్ ప్రజాభిప్రాయం: ప్రభుత్వ మార్పు తర్వాత మార్పులు కనిపించలేదు – ఓటర్లలో అయోమయం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్‌నగర్, బోరబండ, మోతీనగర్ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే క్రమంలో ఈ ఫీల్డ్ రిపోర్ట్. దాదాపు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలన కొనసాగగా, రెండు సంవత్సరాల క్రితం ప్రజలు ప్రభుత్వ మార్పు కోసం కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినా కూడా బస్తీల్లో ప్రత్యేకమైన మార్పులు కనిపించడం లేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయం ప్రకారం మౌలిక సదుపాయాల విషయంలో పెద్ద మార్పులు లేవని,…

Read More

జూబిలీహిల్స్‌లో బీజేపీ ప్రభావం లేదు: స్థానిక సమస్యలపై కిషన్ రెడ్డి పై విమర్శలు

జూబిలీ హిల్స్ ఉపఎన్నికల ప్రచారం వేడెక్కుతూ ఉండగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారి తీశాయి. ప్రజలు ఒక ఫోన్ చేస్తే సమస్యలు పరిష్కరిస్తామని ఆయన చెప్పిన విషయాన్ని విమర్శిస్తూ, గతంలో మూడు సార్లు ఎంపీగా గెలిచినా జూబిలీహిల్స్ ప్రజలకు స్పష్టమైన అభివృద్ధి చూపించలేదని స్థానిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఎర్రగడ్డ డివిజన్‌లో పాదయాత్ర నిర్వహించిన కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని, కాంగ్రెస్‌ మీద ప్రజల నమ్మకం కోల్పోయిందని అన్నారు….

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కేటీఆర్ ఆగ్రహం – నవీన్ యాదవ్ పై ఆరోపణలు, అభివృద్ధి చర్చే ముఖ్యమని ప్రతిపక్ష కౌంటర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేక్‌పేట్‌లో రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని, కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నవీన్ యాదవ్‌ను “ఆకు రౌడీ”గా వ్యవహరిస్తూ, ప్రజలు పొరపాటున గెలిపిస్తే అతను అందరినీ బెదిరించే అవకాశం ఉందని హెచ్చరించారు. కేటీఆర్ ఆరోపణల ప్రకారం, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రానికి మేలు చేయలేకపోయిందని, ఇచ్చిన హామీలు అమలు కాలేదని చెప్పారు. పేదల ఇళ్లను కూల్చిన “బుల్డోజర్ ప్రభుత్వం”కు…

Read More

జూబిలీ హిల్స్ ఉపఎన్నిక: అభివృద్ధి ప్రగాఢ వాదనలు – రేవంత్ రెడ్డి కౌంటర్‌ అటాక్

జూబిలీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. ఈ ఎన్నికలో అభివృద్ధి, సానుభూతి మరియు రాజకీయ సంప్రదాయాలపై ఘర్షణాత్మక మాటల యుద్ధం కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి జరిగిన రోడ్‌ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యాఖ్యలు చేశారు. 20 నెలల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలు చూశారని, జూబిలీహిల్స్‌లో గెలిపిస్తే ఇదే తరహాలో అభివృద్ధి చేస్తామని అన్నారు. “మూడు సార్లు గెలిచినా జరగని అభివృద్ధి, నాలుగోసారి గెలిస్తే జరుగుతుందా?” అని బీఆర్‌ఎస్‌పై ఆయన ప్రశ్నించారు. అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి…

Read More

జూబిలీహిల్స్‌లో దళితుల కోసం స్థాపించిన స్కూల్ — రాజకీయ వాదనలు, హామీలు, నిజాలు

జూబిలీహిల్స్ పరిధిలోని డెలైట్ సెంటర్ ఆఫ్ స్టడీస్‌‌‌కు సంబంధించిన తాజా సంఘటనల్లో రాజకీయ వాదనలు కవలిస్తున్నారు. కేసిఆర్ స్థాపించిన ఈ ఆధునిక పాఠశాలల ద్వారా దళితుల విద్యార్హతా పెంపు, సామాజిక ఎదుగుదలకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ఈ కేంద్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. రెండు సంవత్సరాలుగా పూర్తి చేసి, ఫర్నిచర్ తదితర సిద్ధంగా ఉన్న ఈ సెంటర్‌ను ప్రసిద్ధ రాజకీయ నాయకులు, మాజీ మంత్రివర్యులు రాజయ్య, రేవంత్ రెడ్డి వంటి వారు వివిధ సందర్భాల్లో ఉటంకిస్తూ…

Read More

షేక్‌పేట్‌లో జీవన యాతన: “మా నీళ్లలో పిల్లలు పెరుగుతున్నారు… కానీ నాయకులు కనిపించరు

జూబిలీ హిల్స్ అసెంబ్లీ పరిధిలోని షేక్‌పేట్ ప్రాంతం — వర్షాలు పడితే నీళ్లు నిలిచి, దోమలు, పురుగులు కాటుకు చిన్న పిల్లలూ కూడా భయంతో గడిపే పరిస్థితులు. ఇళ్లలో నీరు, బయట గుంతలు… ఇదే ఈ ప్రాంతం యొక్క నిత్యచిత్రం. అధికారాలు మారినా, సమస్య మాత్రం అలాగే కొనసాగుతోందని ప్రజలు చెబుతున్నారు. స్థానికులు తమ బాధను ఇలా వ్యక్తం చేశారు: “వర్షం వస్తే ఇళ్లలో నీళ్లు… నీటిలోనే వండి తింటాం. పిల్లలు కూడా అదే నీటిలో ఉంటారు.”…

Read More

జూబిలీహిల్స్ షేక్‌పేట్ ప్రజల ఆగ్రహం: “10 ఏళ్లుగా సమస్యలు… ఎవరూ పట్టించుకోలేదు”

జూబిలీ హిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్‌లో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా వరదలు, డ్రైనేజ్ సమస్యలు, దోమల ఉక్కిరిబిక్కిరి పరిస్థితి కొనసాగుతున్నా, ఏ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని స్థానికులు మండిపడ్డారు. వర్షాలు వస్తే ఇళ్లలోకి నీళ్లు చేరి బియ్యం, పప్పులు, గృహసరుకులు పాడైపోతున్నాయని, అయినా అధికారులు స్పందించడం లేదని వేదన వ్యక్తం చేశారు. “పది సంవత్సరాలు టీఆర్ఎస్, ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ — ఎవ్వరూ మా గల్లీ లోకి రాలేదు” అంటూ ప్రజలు ఆగ్రహంగా…

Read More

జూబిలీహిల్స్ ఉపఎన్నిక వేడి: రంగంలోకి అగ్రనేతలు, ప్రచారం ఉత్కంఠ

జూబిలీహిల్స్ ఉపఎన్నిక మరింత వేడెక్కింది. నేటి నుంచి ప్రధాన పార్టీల అగ్రనేతలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. ఓటర్ల మద్దతు సంపాదించేందుకు నాయకులు సభలు, రోడ్ షోలు, పాదయాత్రలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి విస్తృత ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు డివిజన్ల వారీగా ప్రచారం చేస్తూ, హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు తెలియజేస్తూ, పార్టీకి మద్దతు కోరుతున్నారు….

Read More