లియో మెరిడియన్ భూములపై బిగ్ బ్రదర్స్ కన్ను: 1000 కోట్ల బిగ్ దందా?

భూముల పేరుతో జరుగుతున్న భారీ దందాలు తెలంగాణలో కొత్తేమీ కాదు. అయితే లియో మెరిడియన్ రిసార్ట్ భూములపై జరుగుతున్న తాజా వ్యవహారం మరింత అనుమానాలకు తావిస్తోంది. కేవలం వదంతి కాదు — 1000 కోట్ల భారీ భూ దందా వెనుక రాజకీయ సీనియర్ బ్రదర్స్, పెద్ద మనుషుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు ప్రజల్లో ఆగ్రహం పెంచుతున్నాయి.. 🏗️ 2001 నుంచి ప్రారంభమైన కథ… ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు బినామీ కంపెనీల పేరుతో లియో మెరిడియన్ భూములను మళ్లీ…

Read More

జగ్గసాగర్‌లో సర్పంచ్‌పై భారీ అవినీతి ఆరోపణలు: గ్రామస్థుల బహిష్కరణపై ఉద్రిక్తత

జగిత్యాల జిల్లా మెటపల్లి మండలంలోని జగ్గసాగర్ గ్రామంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ పేరు మీద పెద్ద సంచలనం రేగింది. గ్రామ సర్పంచ్‌పై 28.6 లక్షల రూపాయల అవినీతి ఆరోపణలు వస్తుండగా, గ్రామస్థులు ఆగ్రహంతో ఎంపీడీఓ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల ఆరోపణల ప్రకారం, పంచాయతీ నిధులు, గ్రామ వేలంపాటలు, అభివృద్ధి పనుల్లో భారీ అవకతవకలు జరిగి, విచారించకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. తాజాగా జగ్గసాగర్‌లో నిర్వహించిన వేలంపాటను వీడీసీ సభ్యులు అడ్డుకోవడంతో, గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అంతటితో…

Read More

12 ఏళ్లు ఒకే కుర్చీలో: దివ్యాంగుల సంక్షేమ శాఖలో అవినీతి ఆరోపణలు, శైలజ పాత్రపై సందేహాలు

దివ్యాంగుల సంక్షేమ శాఖలో నడుస్తున్న వ్యవస్థపై తీవ్ర అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. శాఖ డైరెక్టర్ శైలజ 12 సంవత్సరాలుగా అదే పదవిలో కొనసాగుతున్నారన్న విషయం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ వ్యవస్థలో అధికారులు రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి బదిలీ చేయడం సహజం. కానీ శైలజ మాత్రం ఒకే పదవిలో దాదాపు దశాబ్దానికి పైగా కొనసాగడం అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. 🔹 BRS కాలంలో మొదలైన అధికార పెత్తనం కొనసాగుతోందా? BRS కాలంలో…

Read More

డూప్లికేట్ ఉద్యోగుల మాఫియా బయటపడింది – ప్రతి నెల 25 కోట్ల జీతాల దోపిడీ

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.డిసిసి అధ్యక్షుడిగా నియమితుడైన కైలాస్ నేత వెనుక ఉన్న బలగం ఎవరు?అతనికి ఆ పదవి ఎవరు ఇప్పించారు? అనే అంశంపై మంత్రి కోమట రెడ్డి వెంకట రెడ్డి ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. కైలాష్ నేత గతంలో తనను వ్యక్తిగతంగా దూషించిన విషయం మరచిపోలేకపోతున్నారని కోమటరెడ్డి వర్గాలు చెబుతున్నాయి.అలాంటి వ్యక్తికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని కోమటరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంపై కోమటరెడ్డి నేరుగా…

Read More

ప్రజలు ఎందుకు బయటికి రారు? భయమా? నమ్మకం కోల్పోవడమా? — వ్యవస్థపై మాలత గారి మోస్తరు మంట”

తెలంగాణలో రాజకీయాలు మారినా, ప్రజల జీవితాల్లో మార్పు కనిపించకపోవడం బాధకరమని మాలత గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రజలు ఎందుకు బయటికి రావడం లేదు?” అనే ప్రశ్నను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా, అది ఈ రాష్ట్ర రాజకీయ వ్యవస్థకు అద్దం పడే వాస్తవికత అని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ:

Read More

చిత్రపురి అవినీతి బట్టబయలు : “దండుపాలెం బ్యాచ్” బీభత్సం – న్యాయం కోరుతూ సినీ కార్మికుల కేక!

తెలంగాణలోని చిత్రపురి లేఅవుట్‌పై భారీ అవినీతి ఆరోపణలు గత కొంతకాలంగా మళ్లీ తెరపైకి వచ్చాయి. నిజమైన సినిమా కార్మికులకు కట్టాల్సిన ఇళ్లను, లేఅవుట్‌ను కొందరు తిరగరాసి కోట్ల రూపాయల అక్రమాలు జరిపారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక నేత కస్తూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను, ఎదుర్కొంటున్న వేధింపులను మీడియా ముందు బహిర్గతం చేశారు. “ఆధారాలు ఇచ్చినందుకే మా ఇల్లే తీసేశారు” – కస్తూరి శ్రీనివాస్ సాక్ష్యాలతో, లేఅవుట్ పత్రాలతో అవినీతిని బయటపెట్టినందుకు తాను రిజిస్టర్…

Read More

తెలంగాణలో పెరుగుతున్న కష్టాలు: ప్రజలు గోషపడుతుంటే, నేతలు కోతలు — అవినీతి, అవ్యవస్థపై ఘాటు విమర్శలు

తెలంగాణలో ప్రతి తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. శ్రమజీవులు, కార్మికులు, మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఆటో–క్యాబ్ డ్రైవర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు— ఎవరి బతుకులోనూ స్థిరత్వం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూలీలకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి వేతనాలు రాకపోవడం పెద్ద భారంగా మారింది. వ్యవసాయ రంగం పూర్తిగా నష్టాల్లో మునిగిపోగా, వరి–పత్తి కొనుగోలు సమస్యతో రైతులు తీవ్ర గోషలో ఉన్నారు. వరి తడిసిందని కొనకుండా, పత్తి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు…

Read More

సచివాలయంలో భారీ మార్పులు – ఒకేసారి 134 ఏఎస్ఓల బదిలీ, మంత్రులు–సెక్రటరీల మధ్య విభేదాలు తీవ్రం

తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వం మరోసారి భారీ పరిపాలనా మార్పులు చేసింది. ఒకేసారి 134 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల (ఏఎస్ఓ) బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది ఉన్నతాధికారుల బదిలీల తర్వాత, కింది స్థాయిలో ఇదే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకే శాఖలో ఏళ్ల తరబడి పని చేస్తున్న అధికారులపై ఈసారి ప్రభుత్వం దృష్టి సారించింది. కొంతమంది ఏఎస్ఓలు 12…

Read More

మంత్రుల తిరుగుబాటు స్వరం – రేవంత్‌పై అంతర్గత అసంతృప్తి బహిర్గతం

తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మంత్రుల అసంతృప్తి కొత్త దశకు చేరింది. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి మంత్రుల మీద నిందలు వేస్తున్నారని, అనుకూల మీడియా ద్వారా పెయిడ్ ఆర్టికల్స్ రాయించుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు ప్రశ్నిస్తున్నారు — “నీ సొంత జిల్లా ఎమ్మెల్యేలే వేరు కుంపటి పెట్టుకున్నారు, వాళ్లను ఏం చేసావు? పల్లెలకు వెళ్లితే రైతులు యూరియా బస్తా అడుగుతున్నారు, నీ వైఫల్యాలు మాపై మోపకండి” అని తేలిగ్గా తిప్పికొట్టారు….

Read More

కాంగ్రెస్‌లో అంతర్గత తుఫాన్ — రాజగోపాల్ రెడ్డి సవాలు, రేవంత్ ప్రభుత్వానికి కొత్త కష్టాలు!

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం ఇప్పటికే సీనియర్-జూనియర్ వర్గాల మధ్య విభేదాలతో తడబడుతుంటే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయి. రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి రాకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, పార్టీ తమపై అన్యాయం చేసిందని ఆరోపించారు. “రేవంత్ రెడ్డి గారు మరియు ఆయన మంత్రులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ…

Read More