ఫోన్ ట్యాపింగ్, సింగరేణి స్కామ్, విచారణల పేరిట రాజకీయ దాడులు: బిఆర్ఎస్ నేతల తీవ్ర ఆరోపణలు

భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నెహ్రూ కాలం నుంచి నేటి మోడీ ప్రభుత్వ దాకా గూఢచారి, నిఘా వ్యవస్థలు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయని బిఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు నిఘా వ్యవస్థలు అవసరమేనని, అయితే వాటిని రాజకీయ కక్ష సాధింపుకు వాడటం ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. 2015లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి 50 లక్షల రూపాయలతో వచ్చిన వ్యక్తి పట్టుబడ్డ…

Read More