జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉద్రిక్తత – ప్రచార వేడి, ఆరోపణల తుఫాన్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠత రోజు రోజుకీ పెరుగుతోంది. 4 లక్షలకు పైగా ఓటర్లు, 407 పోలింగ్ కేంద్రాలు, 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించేలా మారింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగుతుండగా, ప్రతి కేంద్రంలో వెబ్కాస్టింగ్, సీఆర్పీఎఫ్ భద్రత ఏర్పాట్లతో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, ప్రచార వేదికల్లో, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో నేతల మధ్య తీవ్ర విమర్శలు,…

