పటంచెరులో 40 ఏళ్ల పోరాటం – డాక్టర్ అల్లాని కిషన్ రావు సేవలకు గౌరవం కోరుతున్న రైతులు

పటంచెరు–బొల్లారం ఇండస్ట్రియల్ ప్రాంతంలో గత 40 ఏళ్లుగా జరుగుతున్న రైతుల పోరాటం మరోసారి ముందుకు వచ్చింది. డాక్టర్ అల్లాని కిషన్ రావు గారి నాయకత్వంలో 1982లో ప్రారంభమైన ఈ ఉద్యమం, నదులు–కాల్వలు కలుషితమవడం వల్ల నష్టపోయిన 20 గ్రామాల రైతులకు న్యాయం చేయాలని లక్ష్యంగా సాగింది. రెండవ తరంగా ఈ పోరాటాన్ని కొనసాగించిన బీఎన్ రెడ్డి గారు, లకడారం మరియు పరిసర గ్రామాల రైతులతో కలిసి ఎన్నో సార్లు పోలీస్ కేసులు, అరెస్టులు, కోర్టు చుట్టాలు ఎదుర్కొన్నారు….

Read More

పటంచేరు నూతన ప్రభుత్వ దవాఖానకు డాక్టర్ అల్లాని కిషన్ రావు పేరు పెట్టాలన్న డిమాండ్ వేడెక్కింది

ఔషధ, రసాయన పరిశ్రమల కేంద్రంగా పేరుగాంచిన పటంచేరు, ఒకప్పుడు తీవ్రమైన కాలుష్యం, నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడిన ప్రాంతం. అదే పరిస్థితిని మారుస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితం అంకితం చేసిన దివంగత డాక్టర్ అల్లాని కిషన్ రావు పేరు మరోసారి ప్రజలు, నాయకులు, మేధావులు గుర్తు చేసుకుంటున్నారు. పటంచేరు లో నిర్మాణం పూర్తయిన 300 కోట్ల రూపాయల నూతన సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ హాస్పిటల్‌కు ఆయన పేరు పెట్టాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున…

Read More