బ్యాంకులు సహకరిస్తేనే సైబర్ నేరాలకు చెక్.. మ్యూల్ ఖాతాలపై కఠిన నిబంధనలు అవసరం: సీపీ సజ్జనార్

సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలకు పూర్తిగా చెక్ పెట్టాలంటే బ్యాంకులు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ బీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రస్తుత బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు అవసరమని, ముఖ్యంగా మ్యూల్ ఖాతాల నియంత్రణపై ఆర్బీఐ కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రతో సీపీ సజ్జనార్ నేతృత్వంలోని హైదరాబాద్ పోలీసుల ఉన్నతాధికారుల బృందం ప్రత్యేకంగా భేటీ అయింది. ఈ సందర్భంగా దేశ ఆర్థిక…

Read More