జూబిలీ హిల్స్లో అభివృద్ధి హామీ: నవీన్ యాదవ్కు మద్దతు కోరిన సీఎం రేవంత్
జూబిలీ హిల్స్ ఉపఎన్నికల నేపధ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబిలీ హిల్స్ ప్రజల అభివృద్ధి కోసం నవీన్ యాదవ్ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హైదరాబాద్లో వర్షాల సమయంలో బస్తీలు మునిగినప్పుడు తమ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని చెప్పారు. కాగా, గత ప్రభుత్వం మాత్రం ఎప్పుడూ ప్రజల మధ్యకు రాలేదని ఆరోపించారు. ముఖ్యంగా యువత భవిష్యత్తు కోసం డ్రగ్స్,…

