మేడారం మహాజాతర ప్రారంభం: గద్దెలపైకి సారలమ్మలు, రేపు సమ్మక్క రాక

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ఖ్యాతిగాంచిన మేడారం మహాజాతర నేడు ఘనంగా ప్రారంభం కానుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు మేడారం వైపు తరలివస్తున్నారు. నేడు సాయంత్రం 6 గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొండాయి నుంచి గోవిందరాజును, పోనిగొండ్ల నుంచి పగిడిదరాజును పూజారులు గద్దెలపైకి తీసుకురానున్నారు. ఈ ఘట్టంతో మహాజాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. పోనిగొండ్ల ప్రాంతం పెళ్లి వాతావరణాన్ని సంతరించుకుని అంగరంగ…

Read More

యాదగిరి గుట్టలో ఘనంగా గిరి ప్రదక్షిణ – 25 వేల మంది అయ్యప్ప స్వాముల హాజరు

యాదగిరి గుట్టలో సోమవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా అయ్యప్ప స్వాముల శరణ ఘోష మార్మోగింది.“స్వామే శరణం అయ్యప్ప, నమో నరసింహా” అంటూ భక్తులు భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత వైభవోపేతం చేశారు. తెల్లవారుజామున 6 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో సుమారు 25,000 మంది అయ్యప్ప దీక్షాదారులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రత్యేక పల్లకిలో మోస్తూ, భక్తులు యాదగిరి కొండ చుట్టూ 7.5 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాల్లో పూర్తి…

Read More