అక్రమ సరోగసి రాకెట్ కేసు: డాక్టర్ నమ్రత అరెస్ట్… మనీ లాండరింగ్ కోణంలో ఈడి దర్యాప్తు

అక్రమ సరోగసి రాకెట్ మరియు మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో డాక్టర్ అత్తులూరి నమ్రతను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) హైదరాబాద్ జోనల్ కార్యాలయం కీలక చర్యలు చేపట్టి, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA-2002) కింద ఆమెను అదుపులోకి తీసుకుంది. దర్యాప్తు ప్రకారం, యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరిట అక్రమ సరోగసి కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. ఈ కేసుకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్ల ఆధారంగా మనీ…

Read More

₹6 వేల కోట్ల టెండర్ల కుంభకోణం? సీఎం బినామి కంపెనీగా KSLR ఇన్‌ఫ్రా – సుప్రీంకోర్టు నోటీసులు, ఐటీ–ఈడీ ఆధారాలతో బిఆర్ఎస్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో సోలార్ టెండర్లు, మౌలిక సదుపాయాల పనుల విషయంలో భారీ కుంభకోణానికి తెరలేపిందని బిఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. గత వారం నుంచి వరుసగా హరీష్ రావు, బిఆర్ఎస్ నేతలు, మాజీ రాజ్యసభ సభ్యులు, చివరకు పార్టీ అధినేత కేసీఆర్ వరకు విచారణలకు పిలవడంపై అనుమానాలు వ్యక్తం చేసిన బిఆర్ఎస్, ఇది అంతా ఒక పెద్ద స్కామ్‌ను కప్పిపుచ్చేందుకే జరుగుతోందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే KSLR ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ అనే సంస్థ చుట్టూ తిరిగే ₹6 వేల…

Read More

బెట్టింగ్ యాప్స్ వ్యవహారం: యువరాజ్ సింగ్, సోనూ సూద్ సహా సెలబ్రిటీల ఆస్తుల జప్తు.. ఈడీ షాకింగ్ యాక్షన్

సెలబ్రిటీలకు తలనొప్పిగా మారిన బెట్టింగ్ యాప్స్..యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి ఆస్తుల జప్తుబెట్టింగ్ యాప్ కేసును ఈడీ సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా ఈడీ కోట్లాది రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటూ క్రికెటర్లు కూడా ఉన్నారు. యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, ఉర్వశిరౌతేలా, సోనూసూద్, మిమీ చక్రవర్తి, అంకుష్హజ్రా, నేహా శర్మల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈడీ మొత్తం 7.93 కోట్ల…

Read More

ఫార్ములా–E రేస్ కేసులో కేటీఆర్ పై విచారణ వేగం: గవర్నర్ అనుమతితో కొత్త ఎత్తుగడలు

హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా–E రేస్ ఫండ్స్ దుర్వినియోగ ఆరోపణల కేసు మరో కీలక దశలోకి ప్రవేశించింది. కేటీఆర్ సహా పలువురు అధికారులపై విచారణను కొనసాగించేందుకు అవసరమైన గవర్నర్ అనుమతి అధికారికంగా వచ్చిన నేపథ్యంలో, ఏసీబీ (ACB) మరియు ఈడీ (ED) దర్యాప్తు వేగం పెరగనుంది. రాష్ట్రానికి చెందిన విజిలెన్స్ కమిషనర్ అరవింద్ కుమార్ ఇప్పటికే విచారణ అనుమతి ఇచ్చారు. ఇప్పుడు కేంద్రంలోని DoPT అనుమతిని ఏసీబీ ఎదురుచూస్తోంది. కేసులో A3 గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్…

Read More

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కుంభకోణం – ఈడి దర్యాప్తుతో సంచలనం!

హైదరాబాద్‌: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ కుంభకోణం తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సెంటర్‌లో జరిగిన ఘోర అవకతవకలు ఇప్పుడు ఈడి దర్యాప్తుతో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఫెర్టిలిటీ క్లినిక్‌లో రహస్యంగా జరిగిన కొన్ని ఇష్యూలు బయటకు రావడంతో అనేక దంపతులు మోసపోయిన విషయం వెల్లడైంది. వేరే వేరే వ్యక్తుల వీర్యకణాలను ఉపయోగించి, దంపతుల తెలియకుండానే ఇతరుల సంతానాన్ని వారికి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది వైద్య నైతికతను తాకే అత్యంత దారుణమైన ఘటనగా చెబుతున్నారు. ఈ కేసులో…

Read More