ఫార్ములా–E రేస్ కేసులో కేటీఆర్ పై విచారణ వేగం: గవర్నర్ అనుమతితో కొత్త ఎత్తుగడలు

హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా–E రేస్ ఫండ్స్ దుర్వినియోగ ఆరోపణల కేసు మరో కీలక దశలోకి ప్రవేశించింది. కేటీఆర్ సహా పలువురు అధికారులపై విచారణను కొనసాగించేందుకు అవసరమైన గవర్నర్ అనుమతి అధికారికంగా వచ్చిన నేపథ్యంలో, ఏసీబీ (ACB) మరియు ఈడీ (ED) దర్యాప్తు వేగం పెరగనుంది. రాష్ట్రానికి చెందిన విజిలెన్స్ కమిషనర్ అరవింద్ కుమార్ ఇప్పటికే విచారణ అనుమతి ఇచ్చారు. ఇప్పుడు కేంద్రంలోని DoPT అనుమతిని ఏసీబీ ఎదురుచూస్తోంది. కేసులో A3 గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్…

Read More

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కుంభకోణం – ఈడి దర్యాప్తుతో సంచలనం!

హైదరాబాద్‌: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ కుంభకోణం తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సెంటర్‌లో జరిగిన ఘోర అవకతవకలు ఇప్పుడు ఈడి దర్యాప్తుతో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఫెర్టిలిటీ క్లినిక్‌లో రహస్యంగా జరిగిన కొన్ని ఇష్యూలు బయటకు రావడంతో అనేక దంపతులు మోసపోయిన విషయం వెల్లడైంది. వేరే వేరే వ్యక్తుల వీర్యకణాలను ఉపయోగించి, దంపతుల తెలియకుండానే ఇతరుల సంతానాన్ని వారికి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది వైద్య నైతికతను తాకే అత్యంత దారుణమైన ఘటనగా చెబుతున్నారు. ఈ కేసులో…

Read More