నీట్–పీజీ కౌన్సిలింగ్ నిలిచిపోయి విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితంలో… వ్యవస్థ వైఫల్యమా?

నీట్ పీజీ కౌన్సిలింగ్ ప్రక్రియ కోర్ట్ కేసుల అడ్డంకులతో ముందుకు సాగకపోవడంతో వేలాది మంది వైద్య విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కౌన్సిలింగ్ ఆలస్యంతో విద్యార్థులు మెరుగైన సీట్లు కోల్పోతున్నామని వాపోతున్నారు. రెండు రోజులయ్యింది…కౌన్సిలింగ్ ప్రారంభం కావాల్సింది, కానీ ఇప్పటికీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ మొదలుకాలేదు. కారణం ఏమిటి? కాలోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు కోర్ట్ కేసుల పేరుతో👉 నిర్లక్ష్యంగా,👉 పట్టింపు లేకుండాప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో తెలంగాణ విద్యార్థులు కేవలం ఆల్ ఇండియా కౌటా (AIQ)…

Read More

విద్యార్థుల జీవితం ప్రమాదంలో: ఫీజు రీయింబర్స్‌మెంట్, జీతాలు నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

ఎల్బీ నగర్ శాఖతో పాటు రంగారెడ్డి జిల్లా నాయకులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించాయి. “ఇది న్యాయమైన పోరాటం, అవసరమైన డిమాండ్” అంటూ వారు ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాది అధ్యక్షుడు రవీందర్ గారు, కార్పొరేటర్ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో వారు ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. “పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తూ విద్యార్థుల…

Read More