వికారాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా… కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: టౌన్ ఇన్‌స్పెక్టర్

వికారాబాద్ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని టౌన్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వికారాబాద్ పట్టణంలోని 34 వార్డుల్లో ప్రస్తుతం 32 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్థానిక సిబ్బందితో పాటు అదనపు బలగాలను కూడా వినియోగించి పోలింగ్ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని…

Read More