జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటు చోరీ ఆరోపణలు – బిఆర్ఎస్ మహిళా నాయకురాలు నిరోష గారి తీవ్ర విమర్శలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. బిఆర్ఎస్ తరఫున మహిళా నాయకురాలు నిరోష గారు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై ఓటు చోరీ ఆరోపణలు చేశారు. “దాదాపు 19,000 ఫేక్ ఓట్లు ఉన్నాయని మేము బూత్ లెవెల్ వరకు వెళ్లి సాక్ష్యాలు సేకరించాం. మేము ఇచ్చిన డేటా ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. ఫేర్ ఎలక్షన్ జరగాలి,” అని ఆమె అన్నారు. నవీన్ యాదవ్‌కి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందని, ఆయనే గతంలోనూ ఫేక్ ఓట్లు వేయించారని…

Read More