రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళలో హెలికాప్టర్ ప్రమాదం తప్పిన ఘట్టం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళ పర్యటనలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటన కేరళలోని కొచ్చి ప్రాంతంలో చోటుచేసుకుంది. రాష్ట్రపతి గారు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లే సమయంలో, వారి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో సమస్య ఎదురైంది. వివరాల ప్రకారం, హెలికాప్టర్ కొచ్చిలోని ఒక స్టేడియం లో ల్యాండ్ అవుతుండగా, భారీ వర్షాల కారణంగా నేల బురదతో కప్పబడింది. బురదలో హెలికాప్టర్ టైర్లు ఇరుక్కుపోయి, హెలికాప్టర్ ఒక వైపు ఒరిగే ప్రమాదం…

