ఉపాధి హామీపై కేంద్ర బిల్లు పిడికిలి: తెలంగాణపై ఏటా ₹1,733 కోట్ల అదనపు భారం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌రేగా) విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త మార్పులు తెలంగాణ రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం మోపనున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కల ప్రకారం, ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు ₹1,733.90 కోట్ల అదనపు భారం భరించాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ఉపాధి హామీ పథకంలో కూలీల వేతనాలను కేంద్ర ప్రభుత్వమే 100 శాతం చెల్లిస్తోంది. అలాగే…

Read More