ఫైనాన్స్ శాఖలో విక్రమార్క వైఫల్యం? జీతాలు నిలిచిపోవడంతో రేవంత్ ఆగ్రహం

ఫైనాన్స్ శాఖపై సీఎం రేవంత్ ఆగ్రహం: అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఎక్కడ నిలిచిపోయాయి? తెలంగాణలో ఆర్థిక శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆరు–ఏడు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఇంటెలిజెన్స్, ఉద్యోగ సంఘాలు నివేదించడంతో సీఎం ఆర్థిక శాఖపై చురుకులు పెట్టినట్టు సమాచారం. గతంలో గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలతో…

Read More

తెలంగాణలో పెరుగుతున్న కష్టాలు: ప్రజలు గోషపడుతుంటే, నేతలు కోతలు — అవినీతి, అవ్యవస్థపై ఘాటు విమర్శలు

తెలంగాణలో ప్రతి తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. శ్రమజీవులు, కార్మికులు, మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఆటో–క్యాబ్ డ్రైవర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు— ఎవరి బతుకులోనూ స్థిరత్వం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూలీలకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి వేతనాలు రాకపోవడం పెద్ద భారంగా మారింది. వ్యవసాయ రంగం పూర్తిగా నష్టాల్లో మునిగిపోగా, వరి–పత్తి కొనుగోలు సమస్యతో రైతులు తీవ్ర గోషలో ఉన్నారు. వరి తడిసిందని కొనకుండా, పత్తి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు…

Read More