కొండా సురేఖ – సుష్మిత మీనాక్షి భేటీ: ఎండోమెంట్ శాఖ వివాదంపై చర్చ

తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారిన ఎండోమెంట్ శాఖ వివాదంపై ముఖ్య పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు కొండా సుష్మిత కలిసి ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారిని కలిశారు. ఈ భేటీలో వివాదానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని సమాచారం. మీనాక్షి మేడం ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి వివరణ తీసుకుని, త్వరలో పరిష్కారం తీసుకురావాలని హామీ ఇచ్చారు. ఇక, వివాదం మొదటగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సురేఖ సమావేశం…

Read More

రేవంత్ ప్రభుత్వంపై ఆరోపణలు – ఎండోమెంట్ శాఖలో అవకతవకల ఆరోపణలతో సుడిగాలి

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ వాతావరణంలో మరోసారి వివాదం రేగింది. ఎండోమెంట్ శాఖలో అవకతవకలు, అధికార దుర్వినియోగం, మరియు సిబ్బందిపై వేధింపుల ఆరోపణలతో రాజకీయ రంగం కదలికలో పడింది. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సెన్సేషన్‌గా మారింది. వివరాల ప్రకారం, సోషల్ మీడియాలో ఒక వీడియోలో ఓకే టీవీ ప్రతినిధి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎండోమెంట్ శాఖ కమిషనర్‌ అనిల్ కుమార్‌, రామకృష్ణరావు, టి. శ్రీకాంత్ రావు మరియు మరికొంతమందిపై తీవ్ర విమర్శలు చేశారు.ఆ వీడియోలో, కొందరు అధికారులపై…

Read More