ఆర్టికల్ 21 ఉల్లంఘన: క్యూ న్యూస్ కార్యాలయం ముందు ఈశ్వరాచారి మృతి కేసులో ఫేర్ ఇన్వెస్టిగేషన్ డిమాండ్

హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలో భాగంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (Right to Life & Right to Dignity) స్పష్టంగా ఉల్లంఘించబడిందనే ఆరోపణలు ఈశ్వరాచారి మృతి ఘటనలో తీవ్రంగా వినిపిస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక మీడియా సంస్థ అధినేతగా మాత్రమే కాకుండా, శాసనమండలి సభ్యుడు (ఎమ్ఎల్సీ)గా ఉండి కూడా ఈ ఘటనను అడ్డుకోలేకపోయాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈశ్వరాచారి అనేకసార్లు క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లినట్టు, అక్కడ జరిగిన సంఘటనలపై సీసీటీవీ ఫుటేజ్ మొత్తం…

Read More