గుండ్లపోచంపల్లిలో ఇళ్ల కూల్చివేత వివాదం… ముందస్తు నోటీసు లేకుండా చర్యలపై కుటుంబాల ఆవేదన

గుండ్లపోచంపల్లి గ్రామంలో అకస్మాత్తుగా జరిగిన ఇళ్ల కూల్చివేత చర్యలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసాయి. ముందస్తు నోటీసు లేకుండా, సమయం ఇవ్వకుండా కొన్ని కుటుంబాల ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న ఒక కుటుంబ సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం, వారి ఇల్లు 2002లో నిర్మించబడింది. పట్టా భూమిలోనే నిర్మాణం జరిగిందని, రహదారి లేదా నాలా ఆక్రమణ లేదని వారు చెబుతున్నారు. అయితే అధికారులు ఆకస్మికంగా వచ్చి ఇళ్లపై కూల్చివేత చర్యలు చేపట్టారని…

Read More

గుండ్లపోచంపల్లిలో ఇళ్ల కూల్చివేత వివాదం… ముందస్తు నోటీసు లేకుండా చర్యలపై కుటుంబాల ఆవేదన

గుండ్లపోచంపల్లి గ్రామంలో అకస్మాత్తుగా జరిగిన ఇళ్ల కూల్చివేత చర్యలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసాయి. ముందస్తు నోటీసు లేకుండా, సమయం ఇవ్వకుండా కొన్ని కుటుంబాల ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న ఒక కుటుంబ సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం, వారి ఇల్లు 2002లో నిర్మించబడింది. పట్టా భూమిలోనే నిర్మాణం జరిగిందని, రహదారి లేదా నాలా ఆక్రమణ లేదని వారు చెబుతున్నారు. అయితే అధికారులు ఆకస్మికంగా వచ్చి ఇళ్లపై కూల్చివేత చర్యలు చేపట్టారని…

Read More

బాపు ఘాట్‌లో గాంధీ విగ్రహం వివాదం… నివాసితుల ఖాళీపై తుషార్ గాంధీ అభ్యంతరం

బాపు ఘాట్ ప్రాంతంలో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదన చుట్టూ వివాదం మరింత ముదురుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 1000 కుటుంబాలను ఖాళీ చేయించాలనే వార్తలు స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగించాయి. ఎన్నో సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నామని, అకస్మాత్తుగా ఇళ్లు ఖాళీ చేయమని చెప్పడం అన్యాయమని వారు వాపోతున్నారు. ప్రభుత్వం భారీ వ్యయంతో విగ్రహం నిర్మాణం చేపట్టాలని భావిస్తోందన్న ప్రచారం నేపథ్యంలో, ప్రజలు “ముందుగా ప్రాథమిక సదుపాయాలు, కాల్వల శుభ్రత, మూసీ…

Read More