జూబిలీ హిల్స్ ఉపఎన్నికల్లో బిఆర్ఎస్ ఆధిక్యం — కాంగ్రెస్ పై 8% మెజారిటీతో గెలుపు అవకాశాలు

జూబిలీ హిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ మరోసారి ఆధిక్యంలో నిలిచినట్లు కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ సర్వే ప్రకారం, బిఆర్ఎస్ పార్టీకి 49% ప్రజా మద్దతు లభించగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం 41% ఓట్లు మాత్రమే వచ్చాయి. బిజెపికి 8% మరియు ఇతరులకు 2% మద్దతు నమోదైంది. కేకే సర్వే ప్రకారం బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పై 8% మెజారిటీతో గెలుపు సాధ్యమని అంచనా వేసింది. కేం.చాణక్య, క్యూమేగా వంటి సంస్థల…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ — కేకే సర్వే బీఆర్‌ఎస్‌కు ఆధిక్యం చూపించింది!

హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు తీసుకొచ్చాయి. ఈ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదవడంతో ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరిగింది. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల తర్వాత బయటకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాయి. కానీ తాజా కేకే సర్వే రిపోర్ట్ మాత్రం పరిస్థితిని తారుమారుచేసింది. ఆ సర్వే ప్రకారం బీఆర్‌ఎస్‌ పార్టీకి 49.5% ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి…

Read More

బీహార్ ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీఏ ఆధిక్యం – కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి ఎదురుదెబ్బ

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ పూర్తయ్యాక వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం ఈసారి బీహార్ ప్రజలు మళ్లీ ఎన్డీఏ కూటమి వైపు మొగ్గుచూపినట్లు కనిపిస్తోంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 130 నుంచి 138 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలు సూచిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి బలంగా:బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ కలసి ఏర్పరిచిన ఎన్డీఏ కూటమి ఈసారి గట్టి ఆధిక్యం సాధించవచ్చని అంచనా. ఇందులో బీజేపీ ఒంటరిగా 70–75 స్థానాలు, జేడీయూ…

Read More

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తక్కువ పోలింగ్ – రిగ్గింగ్ ఆరోపణలతో ఉద్రిక్తత, ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి దశలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యూసుఫ్‌గూడాలో ఓ వృద్ధురాలిని పోలీస్ అధికారి స్వయంగా పోలింగ్ బూత్‌కు తీసుకెళ్తున్న వీడియో వైరల్‌ అవ్వగా, కార్మికనగర్‌, బస్తీ ప్రాంతాల్లో ఓటర్లు భారీగా క్యూల్లో నిలబడ్డారు. అయితే మొత్తం మీద 50% కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. చివరి వరకు 48.47% పోలింగ్ నమోదవగా, 2023 ఎన్నికల కంటే కేవలం 1% మాత్రమే అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈసారి మధ్యతరగతి ప్రాంతాల్లో ఓటింగ్ శాతం…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక – తలపట్టే ఉత్కంఠ! కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య గట్టి పోటీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటింగ్ కొనసాగుతుండగా, ఓటర్ల అభిప్రాయాలు, పోలింగ్ టెండెన్సీలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రతి డివిజన్‌ వారీగా చూసినప్పుడు కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎర్రగడ్డ డివిజన్‌లో బీఆర్‌ఎస్ 47% ఓట్లతో స్వల్ప ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 43%, బీజేపీ 8%, ఇతరులు 2% ఉన్నారు. షేక్‌పేట్‌లో మాత్రం కాంగ్రెస్ 48% తో ముందంజలో ఉండగా, బీఆర్‌ఎస్ 45%, బీజేపీ 5% గా నమోదయ్యాయి. వెంగళరావు నగర్‌లో కాంగ్రెస్ 45%, బీఆర్‌ఎస్ 43%,…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల హీట్ — మూడు ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారం ముగిసింది!

హైదరాబాద్ | జూబ్లీహిల్స్:జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు రాజకీయంగా కీలక మలుపు తిప్పబోతున్నాయి. బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ — మూడు ప్రధాన పార్టీలూ ప్రచారాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించాయి.ప్రత్యేకించి, కాంగ్రెస్ పాలనకు రెండున్నర సంవత్సరాల తర్వాత జరగుతున్న ఈ ఉపఎన్నిక ప్రజా తీర్పుకు కీలక సూచికగా భావిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మరిన్ని ఉపఎన్నికలకు ఇది “శాంపిల్ టెస్ట్”గా మారనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారంరోజుల పాటు అన్ని ప్రభుత్వ పనులను పక్కనపెట్టి జూబ్లీహిల్స్‌లో పర్యటించడం, ప్రచారానికి…

Read More