ఉపఎన్నికలు, దొంగ ఓట్లు, బీసీ రిజర్వేషన్లు—మెట్టుగూడా కార్పొరేటర్ రాసూరి సునీత సంచలన వ్యాఖ్యలు

ఓకే టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మెట్టుగూడా కార్పొరేటర్ రాసూరి సునీత GHMC పరిధిలో రాబోయే ఉపఎన్నికలు, ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక, అలాగే బీసీ రిజర్వేషన్ల తగ్గింపు వంటి అంశాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేల దళారీతనం, పార్టీ మార్పులపై వివాదం నెలకొనగా, ఎనిమిది మందికి స్పీకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చిన పరిస్థితి, మిగిలిన ఇద్దరు — దానం నాగేందర్ మరియు కడియం శ్రీహరి — ఇంకా సమయం కోరుతున్నారని…

Read More