రైతు రుణమాఫీ, రైతు భరోసాపై సీఎం వ్యాఖ్యలు.. “అందరికీ వచ్చిందా తెలియదు” అన్న మాటలపై విమర్శలు

తెలంగాణలో రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలుపై మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి Revanth Reddy చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఒక సమావేశంలో మాట్లాడిన సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు చేసిందని, రైతు భరోసా పథకాన్ని కూడా ప్రారంభించిందని తెలిపారు. అయితే ఈ పథకాల లబ్ధి అందరికీ చేరిందా లేదా అన్న విషయంపై తన వద్ద పూర్తి సమాచారం లేదని వ్యాఖ్యానించారు. “మీరు…

Read More