ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

హైదరాబాద్ జోనల్ ఈడీ అధికారులు ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆస్తులను జప్తు చేసిన విషయం తీవ్రంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఓఎం ఇండియా (Operation Mobilisation India) స్వచ్ఛంద సంస్థకు చెందిన ₹3.58 కోట్ల విలువైన మొత్తం 12 శిరస్తాలు జప్తు చేసినట్లు ఈడీ మంగళవారం వెల్లడించింది. ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు ₹15 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దర్యాప్తు ప్రకారం, గుడ్ షెపర్డ్ పాఠశాల నిర్వహణ విద్యార్థుల నుంచి భారీ ట్యూషన్…

Read More