ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం: హైదరాబాద్ యువకుడిని 14.34 లక్షలు గుంజిన నెట్వర్క్

హైదరాబాద్‌లో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తిని రూ. 14.34 లక్షలు దోచుకున్నారు. కాచిగూడకు చెందిన యువకుడిని మొదట WhatsApp ద్వారా సంప్రదించిన నేరగాళ్లు, తాము “పైరసీ DMA ట్రేడింగ్ ప్రతినిధులు” అని చెప్పుకున్నారు. బాధితుడిని ప్రత్యేక గ్రూపులో చేర్చి పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. వారి నమ్మకాన్ని పొందేందుకు యాప్‌లో లాభాలు వచ్చినట్లుగా…

Read More

డిజిటల్ అరెస్టుల మోసాలపై సిబిఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశాలు: సంచార్ సాధి డిఫాల్ట్ యాప్ తప్పనిసరి

దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ అరెస్టుల పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు తీవ్ర ఆందోళన కలిగిస్తుండడంతో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మోసాలకు సంబంధించిన దర్యాప్తును **పాన్–ఇండియా స్థాయిలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)**కి అప్పగించాలని ఆదేశించింది. 🔹 రిజర్వ్ బ్యాంకుపై ప్రశ్నలు సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న బ్యాంకు ఖాతాలను గుర్తించి స్తంభింపచేయడంలో ఎందుకు AI మరియు Machine Learning టెక్నాలజీలు ఉపయోగించడం లేదని సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంకును ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు…

Read More

డూప్లికేట్ ఉద్యోగుల మాఫియా బయటపడింది – ప్రతి నెల 25 కోట్ల జీతాల దోపిడీ

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.డిసిసి అధ్యక్షుడిగా నియమితుడైన కైలాస్ నేత వెనుక ఉన్న బలగం ఎవరు?అతనికి ఆ పదవి ఎవరు ఇప్పించారు? అనే అంశంపై మంత్రి కోమట రెడ్డి వెంకట రెడ్డి ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. కైలాష్ నేత గతంలో తనను వ్యక్తిగతంగా దూషించిన విషయం మరచిపోలేకపోతున్నారని కోమటరెడ్డి వర్గాలు చెబుతున్నాయి.అలాంటి వ్యక్తికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని కోమటరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంపై కోమటరెడ్డి నేరుగా…

Read More