సోషల్ మీడియాపై నియంత్రణ చట్టం ఆలోచన.. సీఎం వ్యాఖ్యలపై డిజిటల్ మీడియా వర్గాల స్పందన
తెలంగాణలో సోషల్ మీడియా కంటెంట్పై పర్యవేక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న ఆలోచనపై రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి Revanth Reddy చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు ఇప్పటికే నియంత్రణ సంస్థలు, ఫిర్యాదు వ్యవస్థలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. అయితే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారం నిజమా కాదా అనేది పరిశీలించేందుకు స్పష్టమైన వ్యవస్థ లేదని ఆయన అభిప్రాయం…

