మూసీ ప్రక్షాళనకు టైమ్లైన్ కావాలి: అసెంబ్లీలో గట్టిగా వినిపించిన డిమాండ్
హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన మూసీ నది ప్రక్షాళన అంశం మరోసారి అసెంబ్లీలో ప్రధాన చర్చగా మారింది. మూసీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం 2004లోనే అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తించారని, అప్పట్లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా ఉన్న జైస్ రంజన్ ఈ ప్రాజెక్ట్కు ప్రణాళిక సిద్ధం చేసిన ఘనత దక్కుతుందని సభ్యులు గుర్తు చేశారు. అయితే, ఆ తర్వాత వివిధ కారణాలతో ఈ ప్రాజెక్ట్ ‘కోల్డ్ స్టోరేజ్’లో పడిపోయిందని,…

