కొండా సురేఖ ఎందుకు ఒంటరిగా మిగిలారు? కాంగ్రెస్ లోపలి రాజకీయాల అసలు కథ

కొండా సురేఖ ఎందుకు ఒంటరిగా మిగిలారు? కాంగ్రెస్ లోపలి రాజకీయాల అసలు కథ కొండా సురేఖ…తెలంగాణ రాజకీయాల్లో ఒక బలమైన పేరు.దశాబ్దాలుగా రాజకీయాల్లో నిలబడ్డ మహిళ.కాంగ్రెస్ హయాంలో కీలక మంత్రి,తర్వాత కేసీఆర్ పాలనలోనూ తనదైన ముద్ర. అలాంటి కొండా సురేఖ గురించిఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్న మాటలుచిన్నవి కావు.సాధారణ విమర్శలు కావు. మంత్రి పదవికి సీఎం అవసరం లేదు” అన్న ధైర్యం కొండా సురేఖ గారి మాటల్లో ఒక ధైర్యం కనిపిస్తుంది. “మాకు ముఖ్యమంత్రి అవసరం లేదు,వరంగల్ ప్రజలు…

Read More

ఎమ్మెల్యేల మీటింగ్లు, అంతర్గత తిరుగుబాటు సంకేతాలు: ప్రజల్లో నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి రోజు రోజుకీ బహిరంగమవుతోంది. ఒక ఎమ్మెల్యే 30 మంది ఎమ్మెల్యేలను, మరో కీలక మంత్రి 15 మంది ఎమ్మెల్యేలను విడివిడిగా కూడబెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మీటింగ్లు ఎందుకు జరుగుతున్నాయన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే—ప్రభుత్వంలో అంతర్గత అస్థిరత పెరిగిపోతోందన్న సంకేతం. ప్రజల అభిప్రాయం ఇప్పటికే స్పష్టంగా బయటపడుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎవరిని మైక్ పెట్టి అడిగినా, ప్రభుత్వం మీద తీవ్ర అసహనం వ్యక్తమవుతోందని వారు చెబుతున్నారు. అయితే…

Read More

సంక్షోభంలో బీసీ సంక్షేమం: హామీలకే పరిమితమైన కాంగ్రెస్ పాలన

తెలంగాణలో బీసీ సంక్షేమ శాఖ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండేళ్లుగా బీసీల కోసం ఒక్క కొత్త పథకం కూడా ప్రకటించని కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను సైతం నిలిపివేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటాయింపులు కాగితాలపై మాత్రమే కనిపిస్తున్నాయని, కానీ నిధుల విడుదల మాత్రం పూర్తిగా శూన్యమని బీసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు అనేక హామీలు ఇచ్చిన…

Read More

ప్రశ్నించని ప్రజలే పాలకుల బలం..! తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎటు పోతుంది?

హాయ్ హలో అందరికీ నమస్తే…ఇది రాజకీయ విమర్శ కాదు – ఇది ఒక సాధారణ పౌరుడి ప్రశ్న. ఈరోజు మనం చూస్తున్న మీడియా, రాజకీయాలు, పాలన అన్నీ కలిపి చూస్తే ఒకే విషయం స్పష్టంగా అర్థమవుతుంది – ప్రజా సమస్యలు వార్తలే కావడం లేదు. ఎవరు ఎవరిని తిట్టారు, ఎవరు ఎవరిపై కామెంట్ చేశారు అన్నదే హెడ్‌లైన్. కానీ రోడ్లు, నిరుద్యోగం, జీతాలు, రైతుల సమస్యలు మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. నాలుగో స్థంభం ఎవరికి పనిచేస్తోంది? నిష్పక్షపాతంగా…

Read More

2025లో కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తి.. పంచాయతీలు, పాలనా వైఫల్యాలు, ప్రజల ప్రశ్నలు

2025 సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీలకూ చేదు అనుభవాలనే మిగిల్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బిఆర్ఎస్, బిజెపీల తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలన కూడా తీవ్ర విమర్శలకు లోనైంది. ముఖ్యంగా కాంగ్రెస్‌లో బీసీ వర్సెస్ రెడ్డి రాజకీయాలు తెరపైకి రావడం, అంతర్గత పంచాయతీలు రోడ్ల మీదకు రావడం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ పంచాయతీలకు “కేర్ ఆఫ్ అడ్రస్” అన్నట్టుగా పరిస్థితి మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక మంత్రి మరో…

Read More

రెండేళ్ల విజయోత్సవాల వెనుక బెదిరింపుల రాజకీయం? సహకార ఎన్నికలకు భయపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి రెండేళ్ల విజయోత్సవాల పేరిట జిల్లా జిల్లా తిరుగుతూ రాజకీయ ప్రచారం చేస్తున్నారని, అదే సమయంలో స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలను బెదిరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. “ఇందిరమ్మ ఇళ్లు రావు… ఈ పథకం రాదు… ఆ పథకం రాదు” అంటూ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని గ్రామ గ్రామాల్లో భయభ్రాంతులు సృష్టించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి ఒత్తిడి, బెదిరింపులు ఉన్నా కూడా నిజాయితీగా ఎన్నికలు జరిగి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం…

Read More

నిజంగానే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందా? అప్పులు, అవినీతి, వ్యవస్థ వైఫల్యాలపై సమీక్ష

10 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర ప్రయాణం – అభివృద్ధి, అప్పులు, అవినీతి, వ్యవస్థ వైఫల్యంపై నిష్పక్షపాత విశ్లేషణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ నిజంగా అభివృద్ధిలో దూసుకుపోయిందా? ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయా? పేదవాడు పేదవాడిగానే, ధనవంతుడు ధనవంతుడిగానే మిగిలిపోయాడా? అన్న ప్రశ్నలు నేడు ప్రతి చర్చలో వినిపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నప్పుడు ప్రజల్లో ఉన్న ఆశలు అపారమైనవి. నీళ్లు, నిధులు, నియామకాలు –…

Read More

మాటలు కాదు… పని చేయండి” — రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల కోపం అగ్ని

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు, ఆగ్రహపూరిత వ్యాఖ్యలు, ఇంకా నెరవేర్చని ఎన్నికల హామీలు ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. సోషల్ మీడియా, ప్రజా వేదికలు, మీడియా డిబేట్ లలో ఒకే ప్రశ్న వినిపిస్తోంది: ఎలక్ట్రిక్ స్కూటర్లు లేవు పంట కొనుగోలు నిలిచిపోయింది ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ ప్రజల మాటల్లో:

Read More

ప్రజలు ఎందుకు బయటికి రారు? భయమా? నమ్మకం కోల్పోవడమా? — వ్యవస్థపై మాలత గారి మోస్తరు మంట”

తెలంగాణలో రాజకీయాలు మారినా, ప్రజల జీవితాల్లో మార్పు కనిపించకపోవడం బాధకరమని మాలత గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రజలు ఎందుకు బయటికి రావడం లేదు?” అనే ప్రశ్నను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా, అది ఈ రాష్ట్ర రాజకీయ వ్యవస్థకు అద్దం పడే వాస్తవికత అని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ:

Read More