ఆత్మభిమానం ఎక్కడ పోయింది? పాపపు సొమ్ముతో పాలన చేస్తారా? కళ్యాణలక్ష్మి – తులం బంగారం ప్రజల్ని గందరగోళంలోకి నెట్టేసిన ప్రభుత్వం
ఇట్లా మాత్రం లేదు ఆత్మభిమానం” అన్న మాటే ఈ ప్రభుత్వ విధానాలపై ప్రజల ఆవేదనకు ప్రతీకగా మారింది. ప్రజలు కష్టపడి కట్టే పన్నులే ప్రభుత్వానికి ఆదాయం. ఆ డబ్బు పరుల సొమ్ము కాదు – ప్రజల సొమ్ము, దాన్ని ప్రజలకే సేవల రూపంలో తిరిగి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. సేవలు అంటే చేతిలో చీపురు కట్ట పట్టుకుని రోడ్లు ఊడమడమే కాదు. ప్రజలు కట్టే టాక్సులకు సరైన విలువ రావాలి. ఆసుపత్రుల్లో చికిత్స, పేదల…

