డూప్లికేట్ ఉద్యోగుల మాఫియా బయటపడింది – ప్రతి నెల 25 కోట్ల జీతాల దోపిడీ

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.డిసిసి అధ్యక్షుడిగా నియమితుడైన కైలాస్ నేత వెనుక ఉన్న బలగం ఎవరు?అతనికి ఆ పదవి ఎవరు ఇప్పించారు? అనే అంశంపై మంత్రి కోమట రెడ్డి వెంకట రెడ్డి ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. కైలాష్ నేత గతంలో తనను వ్యక్తిగతంగా దూషించిన విషయం మరచిపోలేకపోతున్నారని కోమటరెడ్డి వర్గాలు చెబుతున్నాయి.అలాంటి వ్యక్తికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని కోమటరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంపై కోమటరెడ్డి నేరుగా…

Read More

తెలంగాణలో లక్ష బోగస్ ఉద్యోగాలు గుర్తింపు – బీఆర్ఎస్ హయాంలో 18 వేల కోట్ల ప్రజాధనం వృథా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో దాదాపు లక్షకు పైగా బోగస్ ఉద్యోగాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ఉద్యోగాల పేరుతో సుమారు 18,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ఆర్థిక శాఖ ప్రారంభ అంచనాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,93,820 మంది అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, తాత్కాలిక, పార్ట్ టైమ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో కేవలం 2,74,844 మంది మాత్రమే తమ పూర్తి వివరాలు సమర్పించారు, ఇంకా 2.18…

Read More

పీఎం కిసాన్ పథకంలో అవకతవకలు బహిర్గతం – భార్యాభర్తలకు రెండుసార్లు నిధులు, కేంద్రం 31 లక్షల కేసులు గుర్తింపు

దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన (PM Kisan Samriddhi Yojana) ప్రారంభించినా, ఇప్పుడు ఆ పథకం పక్కదారి పట్టినట్లు కేంద్ర తనికీల్లో తేలింది. కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ నిర్వహించిన తనికీల్లో 31 లక్షల అనుమానాస్పద కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 17.87 లక్షల భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంటికి చెందినవారే అయినా, ఇద్దరికీ విడిగా పీఎం కిసాన్ నిధులు జమయ్యాయని తేలింది. కుటుంబంలో భార్య గాని భర్త…

Read More