తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా లియోనెల్ మెస్సీ? – రేవంత్ నిర్ణయంపై రాజకీయ రగడ

తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీని నియమించాలనే ఆలోచన అధికార వర్గాల్లో చర్చకు వచ్చింది. మెస్సీ భారత్ పర్యటనలో భాగంగా కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్ మరియు ముంబై నగరాల్లో పర్యటించి ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడతారని ముందుగా ప్రణాళిక కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో అహ్మదాబాద్ బదులు హైదరాబాద్ పర్యటన చేర్చబడినట్లు సమాచారం. ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఒక టీంకు మెస్సీ…

Read More

ప్రతి గింజ రైతు చేతికి – వరి కొనుగోలుపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి రైతులకు భారీ శుభవార్త ప్రకటించింది. ఈ వర్షాకాలంలో సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించిన రైతులకు ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రాష్ట్ర కేబినెట్ స్పష్టం చేసింది. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ గోదాములు ఇప్పటికే నిండిపోయాయని, కేవలం 50 లక్షల టన్నులు మాత్రమే తీసుకోగలమనే సంకేతం ఇచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కనీసం మరిన్ని…

Read More