తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా లియోనెల్ మెస్సీ? – రేవంత్ నిర్ణయంపై రాజకీయ రగడ
తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీని నియమించాలనే ఆలోచన అధికార వర్గాల్లో చర్చకు వచ్చింది. మెస్సీ భారత్ పర్యటనలో భాగంగా కోల్కతా, ఢిల్లీ, అహ్మదాబాద్ మరియు ముంబై నగరాల్లో పర్యటించి ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడతారని ముందుగా ప్రణాళిక కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో అహ్మదాబాద్ బదులు హైదరాబాద్ పర్యటన చేర్చబడినట్లు సమాచారం. ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్లో ఒక టీంకు మెస్సీ…

