అఖండా 2 టికెట్ రేట్లు పెంపు… ప్రభుత్వం ప్రజానికాన్ని సినిమాల నుంచి దూరం చేస్తుందా?

ఇప్పుడే చూశాం — అఖండా 2 కి టికెట్ రేట్లు ప్రభుత్వం అధికారికంగా పెంచింది. సరే… ఒక ప్రశ్న. ఇలాంటి నిర్ణయాల వల్లే కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్లు పుడుతున్నారు? మీరు కోట్ల కాట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే, ఆ ఖర్చు మొత్తాన్ని ప్రజలపై భారం వేయడం న్యాయమా? సినిమా తీసేది మీ ప్యాషన్‌, బిజినెస్‌.సినిమా చూసేది ప్రజలు.కానీ రేట్లు పెంచే ప్రతి నిర్ణయంతో — సినిమా కళ ప్రజల నుంచి దూరం…

Read More

టెక్నాలజీ దుర్వినియోగంపై కఠిన చర్యలు—సజనార్ సూచనపై పోలీసుల సీరియస్ ఫోకస్

సమాజంలో వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ దుర్వినియోగంపై తెలంగాణ పోలీసులు పూర్తిగా దృష్టి సారించారు. ఈ అంశం పై ఇప్పటికే సీనియర్ అధికారుల స్థాయిలో చర్చలు జరిగాయని, ముఖ్యంగా సీపీఎస్ సజనార్ గారు ఈ సమస్యను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారని సమాచారం. స్క్యామ్‌లు, సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను రక్షించేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. టెక్నాలజీ అభివృద్ధితో పాటు దాని బైప్రొడక్ట్‌గా చెడు కూడా పెరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు….

Read More