విద్య పేరుతో మరో 30 వేల కోట్ల అప్పా? మూడో విడత పంచాయతీ పోలింగ్ నడుమ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా విద్యారంగ అభివృద్ధి కోసం రాష్ట్రానికి 30 వేల కోట్ల రూపాయల రుణం అవసరమని కేంద్రాన్ని కోరినట్లు ఈరోజు పలు పత్రికల్లో ప్రధాన వార్తగా ప్రచురితమైంది. అదే సమయంలో ఈరోజు (17వ తేదీ) మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగడం రాజకీయంగా కీలక ఘట్టంగా మారింది. ఇప్పటికే జరిగిన తొలి రెండు విడతల పోలింగ్‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంఖ్యలో పంచాయతీలను కైవసం చేసుకున్న నేపథ్యంలో,…

Read More