విచారణను తప్పు పట్టడం ఎందుకు? ఫోన్ టాపింగ్ వాస్తవాలపై రాజకీయ డ్రామా

విచారణను తప్పు పట్టడం ఎందుకు? ఫోన్ టాపింగ్ వాస్తవం కాదా? తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న విచారణలను తప్పు పట్టడం ఒక కొత్త రాజకీయ ఫ్యాషన్ అయిపోయింది.విచారణ అంటేనే కక్షపూరిత చర్య అని కొందరు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.కానీ అసలు ప్రశ్న ఇది — విచారణ జరుగుతుంటే భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తోంది? ఫోన్ టాపింగ్ జరిగిందా? జరిగింది ఇది ఆరోపణ కాదు.ఇది అనుమానం కాదు.ఇది రాజకీయ వ్యాఖ్య కాదు. ఫోన్ టాపింగ్ జరిగింది — అది వాస్తవం.పోర్ట్ టాపింగ్…

Read More

నోటీసుల హడావుడి… అరెస్టులేవీ లేవు: బిఆర్ఎస్ హై డ్రామా రాజకీయాలు

కేంద్ర–రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం సాగుతున్న పరిణామాలు చూస్తే బిఆర్ఎస్ వ్యవహారం మొత్తం ఒక హై డ్రామా స్క్రిప్ట్లా కనిపిస్తోంది. విచారణ నోటీసులు వస్తే చాలు, అరెస్టులు జరిగిపోతున్నట్లుగా వాతావరణం సృష్టించడం, ర్యాలీలు, నినాదాలు, బెటాలియన్‌లా కార్యకర్తల గుంపులు—ఇవన్నీ చూస్తే నిజంగా ఏదో పెద్ద తుఫాన్ వచ్చిందన్న భావన కలుగుతోంది. కానీ వాస్తవానికి ఏమవుతోంది అంటే, నోటీసులు తప్ప అరెస్టులు లేవు, చర్యలు లేవు. మొదట హరీష్ రావుకు నోటీసులు వచ్చాయి. ఆయన విచారణకు వెళ్లారు, సాయంత్రానికి తిరిగి…

Read More

పచ్చి అబద్ధాలతో వ్యక్తిత్వ హననం: నమస్తే తెలంగాణ, కేటీఆర్, హరీష్ రావుపై కాంగ్రెస్ నేత ఫిర్యాదు

పచ్చి అబద్ధాలతో తనపై మరియు కాంగ్రెస్ పార్టీపై కుట్రపూరితంగా బురద జల్లే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. జేసీబీ ఓనర్ల మధ్య జరిగిన చిన్న ఘటనను వక్రీకరించి, తనపై రూ.8 కోట్ల డిమాండ్ చేసినట్లు తప్పుడు కథనం ప్రచురించారని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన ఒక సంఘటనను ఆసరాగా తీసుకుని, టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ పత్రికలో…

Read More

ప్రశ్నిస్తే సిట్ నోటీసులేనా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడి: హరీష్ రావు విమర్శ

రాష్ట్రంలో ప్రశ్నించే స్వరం వినిపిస్తే సిట్ నోటీసులు పంపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోందని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. సోమవారం సిద్ధిపేటలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఆదాయం పెరిగిందని, తెలంగాణను ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దితే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం దివాలా తీసిందంటూ పిచ్చి ప్రచారం చేసి…

Read More

రామగుండం సోలార్–సింగరేణి టెండర్లలో 540 కోట్ల కుంభకోణం?: కాంగ్రెస్ పెద్దలపై పేలుతున్న బొగ్గు స్కామ్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోందా? రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు సింగరేణి టెండర్లలో సుమారు ₹540 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు వేరు వేరు సైట్లలో…

Read More

రామగుండం సోలార్–సింగరేణి టెండర్లలో 540 కోట్ల కుంభకోణం?: కాంగ్రెస్ పెద్దలపై పేలుతున్న బొగ్గు స్కామ్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోందా? రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు సింగరేణి టెండర్లలో సుమారు ₹540 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు వేరు వేరు సైట్లలో…

Read More

రామగుండం సోలార్–సింగరేణి టెండర్లలో 540 కోట్ల కుంభకోణం?: కాంగ్రెస్ పెద్దలపై పేలుతున్న బొగ్గు స్కామ్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోందా? రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు సింగరేణి టెండర్లలో సుమారు ₹540 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు వేరు వేరు సైట్లలో…

Read More

రామగుండం సోలార్–సింగరేణి టెండర్లలో 540 కోట్ల కుంభకోణం?: కాంగ్రెస్ పెద్దలపై పేలుతున్న బొగ్గు స్కామ్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోందా? రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు సింగరేణి టెండర్లలో సుమారు ₹540 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు వేరు వేరు సైట్లలో…

Read More

ఫోన్ ట్యాపింగ్, సింగరేణి స్కామ్, విచారణల పేరిట రాజకీయ దాడులు: బిఆర్ఎస్ నేతల తీవ్ర ఆరోపణలు

భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నెహ్రూ కాలం నుంచి నేటి మోడీ ప్రభుత్వ దాకా గూఢచారి, నిఘా వ్యవస్థలు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయని బిఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు నిఘా వ్యవస్థలు అవసరమేనని, అయితే వాటిని రాజకీయ కక్ష సాధింపుకు వాడటం ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. 2015లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి 50 లక్షల రూపాయలతో వచ్చిన వ్యక్తి పట్టుబడ్డ…

Read More

ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో రాజకీయ కక్షలు: కేసీఆర్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న కుట్రలా?

ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. సిట్ విచారణ పేరుతో వరుసగా బిఆర్ఎస్ నేతలకు నోటీసులు జారీ కావడం, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారణకు పిలవడం తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది. ఈ విచారణలు నిజమైన న్యాయ ప్రక్రియలో భాగమా? లేక ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపా? అన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడులను లెక్కచేయకుండా రాజీ లేని…

Read More