కాళేశ్వరం కేసు పై హైకోర్టు స్టే పొడిగింపు – కేసీఆర్, హరీష్రావుపై చర్యల ఆలస్యం ఎందుకు?
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవకతవకల కేసు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ప్రధాన చర్చగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టీ. హరీష్రావు, మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తదితరులపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడాన్ని హైకోర్టు జనవరి 19, 2026 వరకు నిలిపివేసింది. జస్టిస్ అపరేష్కుమార్ సింగ్, జస్టిస్ మొహీయుద్దీన్ ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ, ప్రభుత్వానికి కౌంటర్…

