టీజీపీఎస్సీ ఫలితాల రద్దుపై అత్యవసర చర్యలు – నిరుద్యోగులలో ఆందోళన పెరుగుదల

టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల వ్యవహారం రాష్ట్రంలో కొత్త మలుపు తిరిగింది. హైకోర్టు తాజా తీర్పుతో 2015 గ్రూప్-1 సెలెక్షన్ లిస్ట్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యవసరంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ➡️ హైకోర్టు తీర్పుపై అపీల్‌కు నిర్ణయం చైర్మన్ బుర్ర వెంకటేశం అధ్యక్షతన కమిషన్ సభ్యులు సుదీర్ఘంగా చర్చించిన తరువాత, న్యాయ నిపుణుల సలహా మేరకు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అపీల్ చేసేందుకు సిద్ధమయ్యారు.కమిషన్ ప్రకారం,…

Read More

బీసీ రిజర్వేషన్లు–స్థానిక సంస్థల ఎన్నికలు: నేడు క్యాబినెట్ కీలక నిర్ణయం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలల తరబడి కొనసాగుతున్న అనిశ్చితి నేడు కొంతవరకు చెదరనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం వెలువడనున్నట్లు ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పటికే గ్రామీణ పాలక వర్గాల పదవీకాలం ముగిసి 20 నెలలు దాటిపోయింది. సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ పదవులు ఖాళీ అయినా పల్లెల్లో పూర్తి స్థాయి పరిపాలన నిలిచిపోయిందనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో…

Read More

కేంద్రం అడ్డుకుంటుందా? బీసీ రిజర్వేషన్ వివాదంలో పార్టీలు, కోర్టు మరియు పార్టీ రాజకీయాల ఘర్షణ

తాజాగా తెలంగాణలో బీసీ (Backward Classes) రిజర్వేషన్ చర్చలు, పార్టీ రాజకీయాల, కోర్టు విచారణల మరియు సామాజిక ఆందోళనల మధ్య సుదీర్ఘ వివాదంగా మారాయి. స్థానికంగా, బీసీ హక్కుల అమలుకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన పార్టీలు మరియు న్యాయస్థానాలు — వాదప్రవాహంలో ఉన్నారు. రాష్ట్రపు ఉప ముఖ్యమంత్రి చెప్పినట్లే, “కేంద్రం బీసీ రిజర్వేషన్ అమల్లో అడ్డుగా నిలుస్తోంది” అని ఆరోపణలు వెలువడడం, సiyya బజేటు రాజకీయాల్ని మరింత సంక్లిష్టం చేసింది. బీజేపీ ఎంపీ రఘునందన్…

Read More

రేవంత్ రెడ్డి నియామకాలపై తీవ్ర విమర్శలు – అంబేద్కర్ ఆర్‌పిఐ నేత గాలి వినోద్‌ కుమార్ ఘాటైన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో జరిగిన ఆర్‌పిఐ పార్టీ సమావేశంలో అంబేద్కర్ గారి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాలి వినోద్‌ కుమార్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి నియామకాలపై తీవ్రంగా స్పందించారు.అయన మాట్లాడుతూ — “రాజ్యాంగబద్ధమైన అవకాశాలను పక్కనబెట్టి రేవంత్‌ రెడ్డి తన వర్గానికి 72% పదవులు కేటాయించటం అన్యాయం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధం. ఈ విధానాన్ని అడ్డుకోవడమే ప్రజాస్వామ్య రక్షణ” అని అన్నారు. గాలి వినోద్‌ కుమార్ మాట్లాడుతూ “ప్రొఫెసర్ హరగోపాల్‌, కోదం రామరెడ్డి లాంటి నేతలు…

Read More

హైకోర్టు తీర్పుతో ఇరుక్కున్న ఎన్నికల సంఘం – బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇరుక్కున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడాన్ని హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. హైకోర్టు తన ఆదేశాల్లో రిజర్వేషన్లు 50% మించకూడదని స్పష్టం చేస్తూ, ఇప్పటికే ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియను ఆపే ఉద్దేశం లేదని పేర్కొంది. బీసీలకు అదనంగా ఇచ్చిన 17% రిజర్వేషన్లు తగ్గించి, పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించవచ్చని సూచించింది. ఈ…

Read More

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై రాజకీయం వేడెక్కింది – హేమ జిల్లోజి గారు స్పందన

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన చర్చాంశంగా నిలుస్తున్నది బీసీ వర్గాల రిజర్వేషన్ల విషయం. రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయం చుట్టూ తీవ్ర రాజకీయ వేడి నెలకొంది. హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న వేళ, సుప్రీం కోర్టు మార్గదర్శకాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఆమాద్మీ పార్టీ మహిళా నాయకురాలు హేమ జిల్లోజి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు….

Read More

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల — బీసీ రిజర్వేషన్ తీర్పుపై ఉత్కంఠ

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారం మోగింది. ఎన్నికల కమిషన్ ఈ రోజు నుండి షెడ్యూల్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 31 జిల్లాల్లో 58 రెవెన్యూ డివిజన్లు, 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లకు ఈ నెల 11వ తేదీ వరకు సమయం ఇవ్వబడింది. పోలింగ్ అక్టోబర్ 23న, కౌంటింగ్…

Read More

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్‌ — హైకోర్టు తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ

తెలంగాణ రాష్ట్ర రాజకీయ వాతావరణం నేడు బీసీ రిజర్వేషన్ల చుట్టూ మండి పోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కీలక సమావేశంలో ఈ అంశంపై సమగ్రంగా చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం…

Read More