మూసీ సుందరీకరణ పేరిట మధు పార్క్ అపార్ట్మెంట్స్ వివాదం… గాంధీ విగ్రహం, బఫర్ జోన్, ప్రజల భవిష్యత్తు
నమస్తే… ఓకే టీవీ ప్రత్యేక కథనం. గత వారం రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన అంశం — మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్, గాంధీ విగ్రహం నిర్మాణం, అలాగే మధు పార్క్ అపార్ట్మెంట్స్ ఖాళీ చేయింపు వివాదం. అధికార పార్టీ 5 వేల కోట్ల రూపాయలతో గాంధీ విగ్రహం నిర్మాణం చేపడుతోందని ఒక వర్గం చెబుతుంటే… మరోవైపు అదే ప్రభుత్వ నాయకులు అలాంటి ప్రకటన ఎక్కడ చేశామని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధు…

