జూబ్లీ హిల్స్ విజయానికి అసలు క్రెడిట్ ఎవరికీ? రేవంత్ కాదు… గ్రౌండ్‌లో కష్టపడ్డవారే ప్రధాన కారణం!”

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాల తరువాత రాజకీయ விமర్శలు, విశ్లేషణలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఈ విజయంలో నిజమైన పాత్ర ఎవరిది అన్న చర్చ ప్రస్తుతం తీవ్రమైంది. రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, అసలు విజయం మాత్రం గ్రౌండ్‌లో కష్టపడిన నాయకులదేనన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు మొదటి నుంచే ప్రాంతంలో శ్రమిస్తూ, ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. వారి కృషికి తోడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వేసిన వ్యూహం కూడా గెలుపులో…

Read More

జూబ్లీ హిల్స్‌లో కాంగ్రెస్ ఘనవిజయం: నవీన్ యాదవ్ ఆధిక్యంలో భారీ సంబరాలు

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రాజకీయ వేడి తీవ్రంగా మారిన సమయంలో, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనంగా ముందంజలో ఉండటం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. సుమారు 12,000 ఓట్ల ఆధిక్యం నమోదు కావడంతో నవీన్ యాదవ్ ఆఫీస్ వద్ద సంబరాలు అల్లరి మయంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాటలు, డ్యాన్సులతో కార్యాలయం మొత్తాన్ని పండుగ మందిరంలా మార్చేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ క్యాంపెయిన్ టీమ్‌కు చెందిన కీలక సభ్యులు కూడా ఈ…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల వైపు ఉద్వేగాలు: నవీన్ యాదవ్ భారీ లీడుతో కాంగ్రెస్ ముందు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల విడుదలకు ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కోట్ల విజయభాస్కర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్‌లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు మొత్తం ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యం సాధించారు. మొదటి రౌండ్ ముగిసేసరికి 62 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ముందంజలోకి వచ్చింది.రెండో రౌండ్ లో ఈ ఆధిక్యం 2,995 ఓట్లకు పెరిగింది.మూడో…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్–బీఆర్ఎస్ టఫ్ ఫైట్… డిపాజిట్ కోసం బీజేపీ ఆందోళన!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి యూసఫ్గూడాలోని కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఎన్నిక ఫలితం ఒకే నియోజకవర్గానికి సంబంధించినదైనా, దాని రాజకీయ ప్రాధాన్యం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు పార్టీలు గెలుపుపై నమ్మకంగా ఉన్నాయని నేతలు వెల్లడిస్తున్నారు. తమ వైపు ప్రజలు పెద్ద ఎత్తున…

Read More

జూబిలీహిల్స్ ఉపఎన్నికల్లో బిఆర్ఎస్ ఆధిక్యం – కేకే సర్వేలో 49% మద్దతు, కాంగ్రెస్ కంటే 8% ముందంజ

జూబిలీహిల్స్ ఉప ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి బిఆర్ఎస్ మళ్లీ సత్తా చాటబోతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ప్రకారం, బిఆర్ఎస్‌కు 49% ప్రజా మద్దతు, కాంగ్రెస్‌కు 41%, బీజేపీకి 8%, మరియు ఇతరులకు 2% ఓట్లు లభించినట్లు వెల్లడించారు. సర్వే ప్రకారం, బిఆర్ఎస్ కాంగ్రెస్‌పై సుమారు 8% మార్జిన్‌తో ఆధిక్యం సాధించబోతోందని అంచనా.ఈ సర్వే ఫలితాలను ఆధారంగా చేసుకొని గులాబీ పార్టీ నేతలు,…

Read More

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తక్కువ పోలింగ్ – రిగ్గింగ్ ఆరోపణలతో ఉద్రిక్తత, ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి దశలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యూసుఫ్‌గూడాలో ఓ వృద్ధురాలిని పోలీస్ అధికారి స్వయంగా పోలింగ్ బూత్‌కు తీసుకెళ్తున్న వీడియో వైరల్‌ అవ్వగా, కార్మికనగర్‌, బస్తీ ప్రాంతాల్లో ఓటర్లు భారీగా క్యూల్లో నిలబడ్డారు. అయితే మొత్తం మీద 50% కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. చివరి వరకు 48.47% పోలింగ్ నమోదవగా, 2023 ఎన్నికల కంటే కేవలం 1% మాత్రమే అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈసారి మధ్యతరగతి ప్రాంతాల్లో ఓటింగ్ శాతం…

Read More

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హీరో గోపీచంద్ ఓటు హక్కు వినియోగం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సినీ హీరో గోపీచంద్ తన ఓటు హక్కును వినియోగించారు.మహిళా సమాజం పోలింగ్ కేంద్రంలో ఆయన వచ్చి ఓటు వేసారు.తర్వాత మీడియా ముందుకు వచ్చి తన సిరా గుర్తు చూపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సందేశం ఇచ్చారు.“ఓటు మన హక్కు, మన భవిష్యత్తు నిర్ణయించే శక్తి. అందరూ తప్పనిసరిగా ఓటు వేయాలి” అని గోపీచంద్ అన్నారు.పోలింగ్ కేంద్రం వద్ద ఆయనను చూసేందుకు అభిమానులు, ఓటర్లు పెద్ద ఎత్తున…

Read More

ఓటు వేయకుంటే చచ్చిపోయినట్టే లెక్క” — జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో వృద్ధురాలి స్ఫూర్తిదాయక సందేశం

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటింగ్‌ మందకొడిగా సాగుతున్నప్పటికీ, ఓ వృద్ధురాలు చూపిన ప్రజాస్వామ్య స్పూర్తి అందరినీ ఆకట్టుకుంది. నడవలేకపోయినా, వీల్‌చైర్‌లో వచ్చి ఓటు వేసిన వృద్ధురాలు, ఓటు ప్రాముఖ్యతపై యువతకు గొప్ప సందేశం ఇచ్చారు. తన ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, “ఓటు వేయకుంటే చచ్చిపోయినట్టే లెక్క” అని వ్యాఖ్యానించారు. ఎంత కష్టమైనా సరే, ప్రతి పౌరుడు వచ్చి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. “నేను నడవలేను, అయినా వచ్చి ఓటు వేస్తున్నాను. కానీ యువకులు…

Read More

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో దొంగ ఓటు కలకలం — మహిళా ఓటర్‌ ఆవేదన

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో ఓటింగ్‌ ప్రశాంతంగా సాగుతుందని భావించిన వేళ, ఒక దొంగ ఓటు ఘటన కలకలం రేపింది. పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 67లో జరిగిన ఈ ఘటన ఎన్నికల వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక మహిళా ఓటర్‌ తన ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రానికి రాగా, ఇప్పటికే ఆమె పేరుతో ఓటు వేసినట్లు అధికారులు తెలియజేశారు. దీనిపై ఆ మహిళా ఓటర్‌ ఆవేదన వ్యక్తం చేస్తూ, “నా ఓటు వేరే వ్యక్తి వేసేశాడు, ఇది ఎలా…

Read More

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఉద్రిక్తత — పరస్పరం ఫిర్యాదులతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య వాగ్వాదం

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోలింగ్‌ మందకొడిగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం నుంచే కొన్ని కేంద్రాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరైనప్పటికీ, తర్వాత వేళల్లో ఓటింగ్‌ వేగం తగ్గింది.ఇదే సమయంలో, ఎన్నికల వేడిలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ మధ్య పరస్పర ఆరోపణలు తీవ్రతరంగా మారాయి. బీఆర్ఎస్‌ నేతలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్పొరేటర్లు గొడవలకు పాల్పడుతున్నారని, స్థానికేతరులను ప్రచారానికి వినియోగిస్తున్నారని…

Read More