మాలల రణబేరి మహాసభ: రోస్టర్ అన్యాయంపై తెలంగాణలో మాల సమాజం గర్జన

మాలల రణబేరి మహాసభ: రోస్టర్ అన్యాయంపై మాల సమాజం ఆగ్రహ గర్జన టెలంగానాలో ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానం, విద్య–ఉద్యోగ రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మాల సమాజం భారీ స్థాయిలో “మాలల రణబేరి మహాసభ” నిర్వహించనుంది.నవంబర్ 23, ఆదివారం ఎల్‌బి నగర్–సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్ వేదికగా ఈ సభకు లక్షలాది మంది తరలివస్తున్నారు. ఈ మహాసభకు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య గారు ముఖ్య ఆధ్వర్యం వహించనున్నారు రోస్టర్ విధానంలో మాలలకు జరిగిన అన్యాయం…

Read More