దేశంలో తొలిసారి ఎన్నికల్లో డ్రోన్ల వినియోగం — జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో టెక్ సెక్యూరిటీ కొత్త అధ్యాయం

ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యూసుఫ్‌గూడలో ఓటు వేసిన నవీన్‌యాదవ్, కుటుంబసభ్యులుతండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌తో వచ్చి ఓటేసిన నవీన్ యాదవ్ కాంగ్రెస్‌పై బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి పలు ఆరోపణలుBJYM కార్యకర్తలపై కాంగ్రెస్‌ నేతలు దాడికి దిగారుఎన్నికలకు ముందే దాడులు చేస్తున్నారు – దీపక్‌రెడ్డిఈవీఎంలో సీరియల్ నెంబర్‌ 1 సరిగ్గా లేదుఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాం – దీపక్‌రెడ్డి నాన్‌ లోకల్‌ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్‌ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్‌బూత్‌కు రావడంపై ఆగ్రహంఓటర్లను ప్రభావితం…

Read More

దేశంలో తొలిసారి ఎన్నికల్లో డ్రోన్ల వినియోగం — జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో టెక్ సెక్యూరిటీ కొత్త అధ్యాయం

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో ఈసారి ఓ కొత్త సాంకేతిక ప్రయోగం జరిగి దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షిస్తోంది. దేశంలో తొలిసారిగా ఎన్నికల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగించడం విశేషం. ఎన్నికల వ్యవస్థలో టెక్నాలజీని వినియోగించి పారదర్శకత, భద్రతను పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసి, అన్ని డ్రోన్లను లైవ్‌ ఫీడ్‌తో అనుసంధానం చేశారు. డ్రోన్లు నిరంతరం ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద పరిస్థితులను…

Read More

దేశంలో తొలిసారి ఎన్నికల్లో డ్రోన్ల వినియోగం — జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో టెక్ సెక్యూరిటీ కొత్త అధ్యాయం

దేశంలో మొదటిసారి ఎన్నికల్లో డ్రోన్స్..జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు డ్రోన్లతో అనుసంధానందేశంలో మొదటిసారి ఎన్నికల్లో డ్రోన్స్ ఉపయోగం..పోలింగ్ బూత్‌ల వద్ద డ్రోన్లతో పర్యవేక్షణఎప్పటికప్పుడు డ్రోన్ విజ్యువల్స్‌ను పర్యవేక్షిస్తున్న సిబ్బంది..ప్రతి పోలింగ్ లొకేషన్‌కి ఒక డ్రోన్.. 139 పోలింగ్ లొకేషన్స్‌లో 139 డ్రోన్లు..డ్రోన్లు ఎగిరేయడానికి DGCA, లోకల్ పోలీసుల నుంచి పెర్మిషన్ తీసుకున్న ఎన్నికల అధికారులు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో ఈసారి ఓ కొత్త సాంకేతిక ప్రయోగం జరిగి దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షిస్తోంది. దేశంలో…

Read More

షేక్‌పేట్‌లో ఓటు హక్కు వినియోగించిన రాజమౌళి దంపతులు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికలో పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సినీ రంగ ప్రముఖులు కూడా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన భార్య రమతో కలిసి షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి విచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించారు. రాజమౌళి దంపతులు ఎలాంటి ఆర్భాటం లేకుండా సాధారణ ఓటర్ల మాదిరిగానే క్యూలో నిలబడి ఓటు వేశారు….

Read More