హైదరాబాద్‌లో టిడిఆర్ బిగ్ స్కామ్ ఆరోపణలు: రియల్ ఎస్టేట్ రంగంలో భారీ దందా?

హైదరాబాద్ నగరంలో తాజాగా టిడిఆర్ (Transfer of Development Rights) బాండ్లపై భారీ స్కామ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ వ్యవహారం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. ముఖ్యంగా కొన్ని రాజకీయ నేతల అనుచరులు ఈ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టిడిఆర్ బాండ్ల వ్యవస్థను ఉపయోగించి మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి, ధరలను భారీగా పెంచినట్లు సమాచారం. గతంలో 22% నుంచి 27% మధ్య ఉన్న టిడిఆర్…

Read More

హైదరాబాద్‌లో 8 కోట్ల భూమి వివాదం… మల్లు రవి కుటుంబానికి కేటాయింపుపై రాజకీయ దుమారం

తెలంగాణ రాజకీయాల్లో మరో భూవివాదం హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబానికి సంబంధించిన భూమి కేటాయింపు అంశం ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీస్తోంది. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భార్య రాజాబంశీ దేవి మల్లుకు దాదాపు 8 కోట్ల రూపాయల విలువైన భూమి కేటాయించారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నగరంలోని నారాయణగూడ పరిధిలో ఉన్న 233 గజాల భూమి 2012 సంవత్సరం నుంచే పెండింగ్‌లో ఉందని సమాచారం. దాదాపు 12…

Read More

ఔటర్ వరకు గ్రేటర్: జిహెచ్ఎంసిలో 27 మున్సిపాలిటీల విలీనంపై రాజకీయ దుమారం

ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాలన్నింటినీ జిహెచ్ఎంసిలో విలీనం చేసే ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అభివృద్ధి లక్ష్యమా లేదా రియల్ ఎస్టేట్ లాభాల కోసమా అనే ప్రశ్నలు ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో, తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. ఔటర్ వరకు గ్రేటర్…మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు ఇలా మొత్తం 27 అర్బన్ లోకల్ బాడీస్ ను జిహెచ్ఎంసిలో విలీనం చేశారు. పెద్దంబర్పేట,…

Read More

హైదరాబాద్‌లో 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మార్పిడి: రేవంత్ ప్రభుత్వం తెరలేపిన భూకుంభకోణం అంటూ బీఆర్‌ఎస్ ఆరోపణలు

హైదరాబాద్‌లో 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మార్పిడి: రేవంత్ ప్రభుత్వం తెరలేపిన భారీ భూకుంభకోణమని బీఆర్‌ఎస్ ఆరోపణలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడల్లో ప్రభుత్వ భూముల మార్పిడి పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ భూకుంభకోణానికి తెరలేపిందని బీఆర్‌ఎస్ తీవ్ర ఆరోపణలు చేసింది. దాదాపు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ మార్పిడికి అనుమతించే ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ’ పేరుతో ఈ స్కామ్ జరుగుతోందని పార్టీ ప్రతినిధులు విమర్శించారు. పారిశ్రామిక భూములు…

Read More

కానామెడ్ అసైన్డ్ భూముల వివాదం: అధిక భూదరలు, నిర్మాణాలు, అధికారుల వైఖరిపై ఆరోపణలు

శేర్లింగ్‌పల్లి పరిధిలోని కానామెడ్ ప్రాంతంలో అసైన్డ్ భూముల కొనుగోలు, హై–రైజ్ నిర్మాణాలపై వివాదం చెలరేగుతోంది. హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలకు సమీపంగా ఉండటంతో ఇక్కడ గజం భూమి ధర రూ.3 లక్షలకు పైబడిందనే సమాచారం వెలువడుతోంది. గత ప్రభుత్వ కాలంలో కూడా అసైన్డ్ భూములకు అధిక ధర పలికిందని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ప్రాంతంలో హై–రైజ్ బిల్డింగ్స్ నిర్మాణం, అసైన్డ్ ల్యాండ్స్ డీల్‌లపై ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, సంబంధిత అధికారుల చర్యలు తగిన స్థాయిలో లేవని ఆరోపణలు ఉన్నాయి. డెప్యూటీ…

Read More

రాయదుర్గంలో ప్రభుత్వ భూమి ఎకరానికి ₹177 కోట్లు — రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సంచలనం

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసిన మరో సంచలన రేటు రాయదుర్గంలో నమోదైంది. ఇటీవల ప్రభుత్వ భూముల వేలంలో ఎకరానికి దాదాపు ₹177 కోట్లకు భూమి అమ్ముడుపోవడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది. అంటే ప్రతి చదరపు గజం ధర ₹3.75 లక్షలు అన్నమాట! ఈ రేటు హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరల్లో ఒకటిగా నిలిచింది. రాయదుర్గంలోని నాలెడ్జ్ పార్క్ పరిధిలో జరిగిన ఈ వేలం రియల్ ఎస్టేట్ వర్గాల్లో విశేష చర్చకు దారితీసింది. నిపుణుల ప్రకారం,…

Read More