సంక్రాంతి రద్దీ: ఏపీ–తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో రద్దీ మలుపులు నెలకొన్నాయి. ఎస్ సంతూర్ల నుంచి నగరబాటకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వస్తుండటంతో బస్ స్టాండ్లు రద్దీగా మారాయి. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతూ, నగర వాసులు సొంతూర్లకు వెళ్లిన తర్వాత తిరిగి నగరానికి చేరుకున్నారు. ఏపీ, తెలంగాణ జిల్లాల నుంచి ఆదివారం హైదరాబాద్ చేరిన ప్రయాణికుల సంఖ్య అత్యధికంగా ఉండటంతో ఎంజిబిఎస్, జేబిఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, కూకట్పల్లి ప్రాంతాలు ట్రాఫిక్ రద్దీతో మారాయి. తెలంగాణలోని పలు…

Read More

ట్రాఫిక్ చలాన్లపై ఇక డిస్కౌంట్లు లేవు: నేరుగా బ్యాంక్ ఖాతాల నుంచే వసూలు చేయాలన్న సీఎం రేవంత్ ఆదేశాలు

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ఇకపై ఎలాంటి రాయితీలు ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లు ఇవ్వకూడదని, చలాన్లు పడిన వెంటనే వాహన యజమానుల బ్యాంక్ ఖాతాల నుంచే నేరుగా జరిమానా మొత్తాన్ని వసూలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ యూసఫ్‌గూడలోని విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా కార్యక్రమంలో సీఎం పాల్గొని ఈ కీలక…

Read More

సైబరాబాద్‌లో ట్రాఫిక్ చలానాల దూకుడు: ఏడాదిలో రూ.239.37 కోట్ల జరిమానాలు

సైబరాబాద్‌లో ట్రాఫిక్ చలానాల వర్షం: ఏడాదిలో రూ.239.37 కోట్ల జరిమానాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై విధించిన చలానాల మొత్తం ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. 2025లో ఇప్పటివరకు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం రూ.239.37 కోట్ల చలానాలు విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక నివేదిక వెల్లడించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే రెట్టింపుకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. సైబరాబాద్ సీపీ అవినాష్ షా మహంతి విడుదల చేసిన నివేదిక ప్రకారం,…

Read More

తెలంగాణలో పెరుగుతున్న కష్టాలు: ప్రజలు గోషపడుతుంటే, నేతలు కోతలు — అవినీతి, అవ్యవస్థపై ఘాటు విమర్శలు

తెలంగాణలో ప్రతి తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. శ్రమజీవులు, కార్మికులు, మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఆటో–క్యాబ్ డ్రైవర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు— ఎవరి బతుకులోనూ స్థిరత్వం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూలీలకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి వేతనాలు రాకపోవడం పెద్ద భారంగా మారింది. వ్యవసాయ రంగం పూర్తిగా నష్టాల్లో మునిగిపోగా, వరి–పత్తి కొనుగోలు సమస్యతో రైతులు తీవ్ర గోషలో ఉన్నారు. వరి తడిసిందని కొనకుండా, పత్తి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు…

Read More