ఇంటర్ విద్యార్థి మృతి కేసులో కాలేజీ నిర్లక్ష్యం?“మాతో మాట్లాడనీయలేదు… ఫీజులే గుర్తొచ్చాయి” – తల్లిదండ్రుల ఆవేదన

ఇంటర్ విద్యార్థి మృతి కేసులో కాలేజీ నిర్లక్ష్యం? “మా బాబుతో మాట్లాడనీయలేదు… ఫీజుల కోసం తప్ప ఇంకేమీ పట్టించుకోలేదు” – తల్లిదండ్రుల ఆవేదన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సంబంధిత కాలేజీ యాజమాన్యం, హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందనే ఆరోపణలు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు లేవనెత్తుతున్నాయి. బాధిత విద్యార్థి తల్లి మాట్లాడుతూ, “కాలేజీలో జాయిన్ చేసే సమయంలో 120 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారని,…

Read More