ఫోన్ టాపింగ్ పేరుతో లీకుల రాజకీయం: ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్ర

సమర్థ పాలనలోని వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తెలంగాణలో లీకుల ఆధారిత రాజకీయం నడుస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఫోన్ టాపింగ్ విచారణ పేరుతో గత రెండేళ్లుగా ఒకే కథనాన్ని కొనసాగిస్తూ, ప్రతిపక్ష నాయకులపై క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఇటీవల ప్రత్యేక విచారణ బృందం (SIT) పిలుపు మేరకు దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన ప్రతిపక్ష నేత, విచారణలో వాస్తవ అంశాలేమీ లేవని స్పష్టం చేశారు. మీడియాలో ప్రచారమైన…

Read More